వ్యవసాయ సీజన్ ఆసరాగా చేసుకుని పలువురు వ్యక్తులు గ్రామాల్లో కార్లలో వచ్చి షాపుల్లో విక్రయించే దానికి తక్కువ ధరకే పురుగుల మందులు విక్రయిస్తున్నారు. మందులు కొనుగోలు చేసిన రైతులు తమకు బిల్లు ఇవ్వాలంటే బి
పంటకు పట్టిన తెగులును స్వయంగా గుర్తించి, తగిన పురుగు మందులను చల్లే మర మనిషి(రోబో)ను ఐఐటీ- ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ దిలీప్ కుమార్
Scientist Shiva Charan | ముఖ్యంగా రైతులు విచ్చల విడిగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడి భూసారాన్ని తగ్గిస్తుండడం వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ శివ చరణ్ అన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) సూచించారు. ఐనవోలు మండలంలోని నర్సింహులగూడెంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవ
Dealers Association | వరంగల్ జిల్లాలో ది ఫర్టిలైజర్స్ (Fertilizers) , పెస్టిసైడ్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశెనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయ
kisan kavach | సేద్యంలో పురుగుమందుల వాడకం తప్పనిసరి. వీటి ప్రభావానికి గురికాకుండా రైతుల రక్షణ కోసం ప్రత్యేకమైన బాడీసూట్(దుస్తులు) ‘కిసాన్ కవచ్' మార్కెట్లోకి రాబోతున్నాయి.
Suryapet | తనపై కేసు నమోదు చేస్తున్నారని ఆందోళనకు గురైన గిరిజన రైతు(Farmer) మాలోతు అనిల్(27) పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు(Pesticides) తాగి ఆత్మహత్యాయత్నం(Committed suicide) చేసిన సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చోటుచే�
Committed suicide | సాగులో దిగుబడి రాక.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువ రైతు(Young farmer) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు.
హైబ్రిడ్ విత్తనాలు.. రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకంతో నేలలో సారం తగ్గిపోవడం, పోషకాల సమతుల్యత దెబ్బతినడం వంటివి జరుగుతున్నాయి. ఇవి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
kamareddy | కామారెడ్డి జిల్లాలో(kamareddy) విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (Government teacher) పురుగుల మందు తాగి(Pesticides) బలవన్మరణానికి(Suicide) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీణ అనే ఉపాధ్యాయురాలు బీబీపేట మండలం జనగామ ప్ర�
విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మధిర ఏడీఏ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని నాగులవంచ గ్రామంలో ఆయన గురువారం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల డీలర్లతో సమావే�
Hanumakonda | ఆ తండ్రి, కూతురికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. ఇకపై జీవించడం వృథా అని భావించారు. పురుగుల మందు(Pesticides) తాగి తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు.