భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఆరోపించింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గూడెన్ఘాట్లో మహిళా కౌలురైతు సందవేణి సుమలత (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నది. సుమలతను మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన రాజ్
రోజు రోజుకూ పెరుగుతున్న నకిలీ కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విత్తనాలు, ఎరువుల లైసెన్స్లు ఆన్లైన్ చేయగా ప్రస్తుతం పురుగు మందుల లై�
పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగే�
Mahbubabad | ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే వారికి కన్నీళ్లే మిగిలాయి. కష్టాలు కడతేరే మార్గం లేదని భావించిన ఆ దంపతులు చావే శరణ్యమనకున్నారు. పురుగుల మందు తాగి(Pesticides) ఆత్మహత్యాయత్నానికి(Couples suicide) పాల్పడ్డారు. ఈ సంఘటనలో భర�
పురుగు మందుల ప్రభావంతో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నదని ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.
Mulugu | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడడ్డాడు. ఈ విషాదకర సంఘటన వాజేడు మండలం చంద్రుపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గట్టి లలిత, స్వ�
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుభూముల్లో భూసారం తగ్గి, దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటే సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూస�
పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను ఎంచుకోవడం ఎంతో కీలకం. ఆయా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమీప వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని, కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా
మార్కెట్లోకి కల్తీ విత్తనాలు, పురుగు మందులు రాకుండా సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సీడ్ ట్రెజబిలిటీ బార్కోడ్ తీసుకొచ్చింది. వా�
పంటల రక్షణ కోసం ఉపయోగించే పురుగుమందులు తేనెటీగలను అంతం చేస్తున్నాయని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆ పురుగుమందుల కారణంగా తేనెటీగలు పూల సువాసనలను గుర్తించలేకపోతున్నట్టు పలు ప�
కందకట్ల వెంకటేశ్వర్లుది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామం. ఆయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు పథకం లేనప్పుడు ప్రతి సంవత్సరం వానక�