మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఆనందాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ(హైదరాబాద్ నగరపాలక సంస్థ)లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఆ వ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండేండ్లు పూర్తికావస్తున్నది. ఆరు (420) గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. క్రమంగా ‘420’ హామీల అసలు స్�
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. 24 గంట ల నుంచి 36 గంటలు భారీ వర్షసూచన ఉన్నదని, లోతట్టు ప్రాంతాల ప�
పాలకులు, అధికార యంత్రాంగం ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించకపోతే జనం సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఒక్కోసారి పాలకుల నిర్లక్ష్యానికి మూల్యంగా కొందరు అభాగ్యులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది.
మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్ ఇసుక రీచ్ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం నిరసన తెలిపారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ర
తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమే గులాబీ జెండా అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమమంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇ�
అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి నివారణ గురించి అవగాహన
ఈ నెల 27న వరంగల్ నగరంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు పండుగలా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏడాదిన్నర కాలంగా ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కాంగ్రెస్కు ప్రజల ప్రాణాలంటే పట్టింపులేదని, వారికి ప్రజల సంక్షేమం కంటే ఎమ్మెల్సీ ఎన్నికలే ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవాచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు దఫాలుగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపింది. వినూత్న పథకాలతో ఐక్యరాజ్య సమితిని సైతం మెప్పించింది.