Natukollu | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 1000 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఉదయం వదిలేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీ
DK Shivakumar | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కారు లేని అబ్బాయిలకు తమ అమ్మాయిలను ఇచ్చి జనం పెళ్లి చేయబోరని అన్నారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికే బెంగళూరు సొరంగం రోడ్డు ప్ర
10 ఏళ్ల పాటు అభివృద్ధి లో పరుగులు పెట్టించిన తన మానకొండూర్ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగ మారి�
స్వచ్ఛందంగా రక్త దానం చేయుటకు యువత ముందుకు రావాలని రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్ కోరారు. రక్త దానంపై అపోహాలు వద్దని ఆరోగ్యవంతమైన యువకులు కనీసం ఏడాది రెండు సార్లు రక్తదానం చేయవచ్�
ఇలా ఒక్క వల్లభనగర్ రిజిస్ట్రార్ కార్యాలయమే కాదు.. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అలంకారప్రాయంగా మారింది. ప్లాట్లు, గృహ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఎం�
రామగిరి మండలంలో చోరీలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. గత మూడు నెలలుగా దొంగలు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో కల్వచర్ల గ్రామానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను తీవ్ర మోసానికి గురి చేసిందని పెగడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు, �
కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా ప్రజలకు బాకీ పడిందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
గడిచిన రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల వివరాలను కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ ద్వారా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, బా
పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పట్టణంలో ని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆ�
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో గల జగత్ మహా మునీశ�
ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఆమె స్వ�
Fiery Streak | అర్ధరాత్రి వేళ ఆకాశంలో కాంతి పుంజాలు కనిపించాయి. ప్రకాశవంతంగా మండుతున్న గీతలను చూసి జనం ఆశ్చర్యపోయారు. ఉల్కాపాతమా లేక అంతరిక్ష శిథిలాలా? అన్నది అర్థం కాలేదు. ఈ కాంతి వెలుగుల వీడియో క్లిప్స్ సోషల్
కాంగ్రెస్ పార్టీ ఫాక్స్ చైర్మన్ పదవి కాలం ఎలా పొడిగిస్తారని, బీఆర్ఎస్ చైర్మన్ల పదవీ కాలం ఎందుకు పొడిగించరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.