కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హమీలు అమలు చేయక పోవడంతో గ్రామస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న ప్రజలతో మాటలు పడలేక బుగ్గార మండలం బుగ్గారం, వెల్గొండ, సిరికొండ గ్రామాల్లోని కాంగ్రెస్ ప
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్�
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వంశీకృష్ణ గురువారం ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇం�
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాము సూచించారు. మండలంలోని గర్షకుర్తిలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించ
ఓదెల మండల కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం ఉండ�
మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు అడుగడుగునా గుంత పడింది. అటుగా వెళ్తున్న వారికి.. ఎక్కడ పట్టు జారి పడితే... ఏలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుండె అదురుతోంది. రామగుండం నగర పాలక సంస్థ 35వ డివిజన్ పరిధిలోని మెడిక�
కూల్చివేతలో కూడా అధికారులు ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఎక్కడ చూడలేదని, కనీసం దుకాణాల్లోని సామగ్రిని కూడా బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా నేలమట్టం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస
రెంజల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి వినయ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన గురువారం తనిఖీ చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సామూహిక లక్ష బిల్వర్చన పూజా కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా జరిపారు. శ్రావణమాసం అత్యంత ప్రవిక్�
పరిగి ప్రాంతంలో ఇటీవల కుక్కకాట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో 250 కుక్కకాటు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈ నెల ప్రారంభం నుంచి పక్షం రోజుల వ్యవధిలో 158 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిసింది.
మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మం�
వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం ఆయన కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు.
భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్�
అధిక వర్షాల తో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద నీరు చేరడం, కడెం ప్రాజెక్టు నుండి వరద నీటి వల్ల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని ఎల�