దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించే దిశగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం పెన్పహాడ్ జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, తాసీల్దార్ కార్యాలయాలను ఆయన �
సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపికృష్ణ అన్నారు. గురువారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మండలంలోని చెట్ల ముకుందాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రా
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామం నుండి దోసపాడు వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు చిత్తడిమయమై, గుంతలుగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమైంది.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అపరిశుభ్రతపై జిల్లా ఆరోగ్య అధికారి పి.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పెన్పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామ పంచాయితీ కార్యదర్శి అనంతుల సతీశ్కుమార్ ఏసీబీకి చిక్కాడు. ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస�
రైతాంగానికి ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నారని, మరి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్
ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు.
నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు.
భూ సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్డీఓ వేణుమాదవ్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామంలో గురువారం తాసీల్దార్ లాలూ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రె
బస్సు సర్వీసులను పెంచమంటే నీతిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచిందని తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. పెంచిన బస్ పా�