పెన్పహాడ్ మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామ పంచాయితీ కార్యదర్శి అనంతుల సతీశ్కుమార్ ఏసీబీకి చిక్కాడు. ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస�
రైతాంగానికి ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నారని, మరి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్
ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు.
నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం పంచుకోవాలని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajashekar) అన్నారు. అత్యాశకుపోయి ఆర్థిక మోసాల బారినపడకూదని సూచించారు.
భూ సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్డీఓ వేణుమాదవ్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం ధూపహాడ్ గ్రామంలో గురువారం తాసీల్దార్ లాలూ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రె
బస్సు సర్వీసులను పెంచమంటే నీతిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచిందని తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. పెంచిన బస్ పా�
ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు.
ప్రజలను చైతన్యం చేయడమే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామంలోని శ్�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ధూపహాడ్ గ్రామానికి చెందిన ఎడవెల్లి మధుబాబు దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొనసాగిస్తున్న పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో శుక్రవారం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ బడి బయటి పిల్లలు బడిలో చేరాలని క
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామ వీఓఏ అక్రమాలపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.15.17 లక్షలను కాజేసినట్లు ఆరోపణలు.
విద్యా సామర్థ్యాన్ని పెంపొందించినప్పుడే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలరని సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల�