రైస్ మిల్లుల వద్ద ధాన్యంలో ఎలాంటి కోతలు లేకుండా చూడాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్, అనాజీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలిం
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డు�
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�
వరి పంటను కాపాడుకునేందుకు నీళ్ల కోసం రైతులకు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లిస్తామని చెప్పిన పాలకులు విఫలమవడంతో వారం వారం ఆందోళనకు దిగాల్సిన దుస్థితి దాపురించింది.
పోలీస్ శాఖలో క్రమశిక్షణ కొరవడుతున్నది. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ఆత్మహత్యల వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండంతో శాఖ పరువుతీస్తున్నాయి. బుధవారం కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహ
BRS | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడి 25 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. తమ బతుకులు మార్చిన అభివృద్ధి పార్టీ బీఆర్ఎస్వైపే తమ పయనమని నిర్ణయ�
పెన్పహాడ్: ప్రతి ఒక్కరూ తాము నమ్ముకున్న మతాన్ని ప్రేమిస్తూ భక్తిబావం పెంపొందించుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. బుధ వారం మండల పరిధిలోని గాజులమల్కాపురంలో ప్రభుత్వం (సీజీఎ�
సూర్యాపేట : హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐ సుందరి లక్ష్మణ్(39), భార్య ఝాన్సీ(35) దంపతులు ఈ నెల 8వ తేదీ అర్థరాత్రి రోడ్డు ప్రమ�
కాల్వకు గండి | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండిపడింది. దీంతో ధర్మాపురం శివారులోని మేగ్యాతండా వద్ద గోదావరి జలాలు వృథా పోతున్నాయి.
తండ్రిని చంపిన కొడుకు| జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డ�