ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు.
ప్రజలను చైతన్యం చేయడమే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను మిల్లర్లు వేగంగా దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం గ్రామంలోని శ్�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ధూపహాడ్ గ్రామానికి చెందిన ఎడవెల్లి మధుబాబు దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొనసాగిస్తున్న పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో శుక్రవారం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ బడి బయటి పిల్లలు బడిలో చేరాలని క
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామ వీఓఏ అక్రమాలపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.15.17 లక్షలను కాజేసినట్లు ఆరోపణలు.
విద్యా సామర్థ్యాన్ని పెంపొందించినప్పుడే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలరని సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల�
రైస్ మిల్లుల వద్ద ధాన్యంలో ఎలాంటి కోతలు లేకుండా చూడాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్, అనాజీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలిం
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డు�
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�