గత నెల రోజుల నుంచి వరి నాట్లు వేసిన రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయక పోవడంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం, రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొర
కోహన్స్ లైఫ్ సైన్స్ యడవెల్లి అఖిల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని పోట్లపహాడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ను సోమవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ప్రారంభి�
పెన్పహాడ్ మండల కేంద్రంలోని చిదేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఒకరికి ఒక బస్తా యూరియాను అందించడంతో ఎలా వ్యవసాయం చేసుకోవాలని రైతులు ఆంద�
పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం గ్రామంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద క్యూలైన్లో పట్టా పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టి గంటల తరబడి నిలబడినా బస్తా యూరియా దొ�
పెన్పహాడ్ మండల కేంద్రంలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. చీదెళ్ల సహకార సంఘానికి 550 యూరియా బస్తాలు రాగా అక్కడికి 2 వేల మంది రైతులు రావడంతో తమకు పూర్తి స్థాయిలో యూ�
పెన్పహాడ్ మండలం భక్తల్లాపురం గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భక్తల్లాప�
వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకుని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం సహకార సంఘం క�
అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెన్పహాడ్లో ఆశ వ�
కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. శనివారం పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై పో�
ఓ హెడ్ కానిస్టేబుల్ తప్ప తాగి కేసు విషయమై విచారణకు వెళ్లగా మత్తులో ఉన్న అతడిని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన మారం పవిత్రను మంగళవారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం నకిరేకంటి రవి, ఉపాధ్యాయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మాన�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో డెంగ్యూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు మండలంలో ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనంతారంలో ముగ్గురు, అదేవిధంగా చీదెళ్లలో ఒక ఇంట్లోనే ఇద్దరూ డెంగ్యూ భారిన �
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్య జ్యోతి విస్తృతంగా పర్యటించారు. మొదటగా మండల ప్రాథ�