పంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది.
పెంకు ఫ్యాక్టరీలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఎండలకు మగ్గిపోతూ12 గంటలపాటు కష్టపడి పనిచేసినా వారికి అందే వేతనం రూ.300 నుంచి రూ.350 మాత్రమే. చాలా కాలంగా పనికి తగ్గ వేతనం అంది
ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే వేతనం చెల్లింపులు జరిగేవి. జీతాల పెంపుకై రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎంగా బాధ్యతలు స్వీ�
రెండు నెలలుగా వేతనాలు అందక ఉపాధి హామీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల స్థాయి అధికారితో పాటు టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రెండు, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడ�
జిల్లా జనరల్ దవాఖానలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాల
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (ఓపీఎస్) పదినెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీఎస్పీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి డిమాం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పది నెలల పెండిం గ్ వేతనాలు అందకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠా�
Pay Salaries | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని దామరగిద్ద ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. దీంతో పేషెంట్ కేర్, సెక్యూ
ANMs Dharna | తమకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు(Pending wages) చెల్లించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న ఎఎన్ఎంలు( ANMs Dharna) సోమవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ(ITDA) వద్ద ధర్నా నిర్వహించా
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జీపీ కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోతే ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్టాండ్ వద్�