మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠా�
Pay Salaries | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలని దామరగిద్ద ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. దీంతో పేషెంట్ కేర్, సెక్యూ
ANMs Dharna | తమకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు(Pending wages) చెల్లించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న ఎఎన్ఎంలు( ANMs Dharna) సోమవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ(ITDA) వద్ద ధర్నా నిర్వహించా
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జీపీ కార్మికులు సోమవారం ధర్నాకు దిగారు. నెలల తరబడి జీతాలు ఇవ్వక పోతే ఎలా బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్టాండ్ వద్�
Telangana | హాజీపూర్ : ‘సార్.. మాకు ఆరు నెలల నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ప్రతి నెలా జీతాలు ఇచ్చేలా చూడండి’ అంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ ఆపరేటర్ మంత్రి శ్రీధర్బాబు కాళ్లపై పడి వ�
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని �
పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వే తనాలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవదానం, కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ గ్ర�