ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిషరించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.
జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయ
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సోమవారం ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనత�
Dharna | పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల(Pending wages) చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు(Contract workers) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా చ
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Dharna | పెండింగ్లో ఉన్న వేతనాలు(Pending wages) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు(Gram panchayat workers) గురువారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
అచ్చంపేట ప్రభుత్వ ఏరియా దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య సి బ్బంది, సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆదివారం ఉదయం దవాఖాన ఎదుట పారిశుధ్య �
గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.