పెండింగ్లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశ
పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు క న్నెర్ర చేశారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భా రీ ర్యాలీతో నాగర్కర్నూల్ కలెక్టరేట్ను ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట బ�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద బైఠ�
Pending Scholarships | రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ డిమాండ్ చేశారు.
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే వి డుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్స్వామి డిమాండ్ చేశారు. సో మవారం విద్యార్థులతో కలిసి జి ల్లాకేంద్రంలో కలెక్టరేట్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశార�
రాష్ట్రంలోని 14.75 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మంగళవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాలను ముట్టడించ
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం డ్ చేశారు. సోమవారం 200మంది విద్యార్థు
పెండింగ్లో ఉన్న రూ.7,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్ర�
ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ పట్టణ కార్యదర్శి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్లోని తెలంగా ణ చౌరస్తాలో విద్యార్థులు నిరసన చే�
విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ.. శనివారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయం ముట్టడికి వెళ్తున్న విద్యార్థు�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆయా కలెక్టరేట్ల ఎదుట బుధవార�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం నిజామాబాద్లోని ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు మహా ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు భారీగా తరల�