పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆయా కలెక్టరేట్ల ఎదుట బుధవార�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం నిజామాబాద్లోని ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు మహా ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు భారీగా తరల�
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ కలెక్టరే�
ఆరేండ్ల నుంచి రూ.8,243 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శ