రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల సమ్మతికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని న్యాయ�
జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికలు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడంలేదు.
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి పాల కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. వార�
డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే క్రమంలో వాహనాల కొరతతో ఎంపీడీవోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురా లు జొన్నల పద్మావతి తెలిపా
అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలును తుంగలో తొక్కింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలే�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు గురువారం రోడ్డెకారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మదర్ డెయిరీ చిల్లింగ్ సెంటర్ ఎదుట వరంగల్ హైవేపై భువనగిరి మండలం వీరవెల్లి పాల ర
ఎన్నికల వేళ ఎన్నో హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడాన్ని విస్మరించింది. మొన్నటికి మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి మాటతప్పడంతో స�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.