రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త సర్పంచ్ల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, గ్రామాల్లో ప్�
పెండింగ్ బిల్లులు.. పెండింగ్ డీఏల సరసన పెండింగ్ పారితోషికం కూడా చేరింది. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేసినందుకు అందించే రెమ్యునరేషన్ ఇంత వరకు అందలేదు. నిరుటి బకాయిలను సర్కార్ ఇంత వరకు విడుదల చ�
భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ
జనగామ పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇండ్ల సమస్యపై అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్�
రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) బహిరంగ లేఖ రాసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న �
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు ప
ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖకు ట్రా న్స్కో తేల్చిచెప్పింది. ఆ శాఖ ఉన్నతాధికారులకే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం ఏకంగా రూ.4,76
గత సర్పంచులు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో తెలంగాణ పంచాయతీరాజ్శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఆ శాఖ డైరెక్టర్ దివ్యాదేవరాజన్ బుధవారం ఆదేశ�
గ్రామాల అభివృద్ధి కోసం తాము చేసిన ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు.
CPS Employees | రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు అన్ని ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నెలల వారీగా విడుదల చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు సంగారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడు దత్తాత�
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అప్పులపాలైన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నేటి�
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది.
Pending Bills | ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ను నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.