ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగింది. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీచేసింది.
అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టుంది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ కోపాన్ని తమ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులపై చూపి�
ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా..ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బా
శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు.
రాష్ట్ర సర్కారు ఆర్థికంగా మరింత పతనమైంది. సచివాలయానికి సరఫరా చేసే తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి దిగజారింది. బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మూడు రోజులుగా నీటి సరఫరాను నిల�
గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు 22నెలలుగా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుని త మకు న్యాయం చేయాలని డీజీపీని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ �
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances), సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉ
రాష్ట్రంలో గత నెల నుంచి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయి. వాటి మరమ్మతులకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదు. కనీసం ప్యాచ్వర్క్లు చేసేందుకు కూడా నిధులు విడుదల చేయడంలేదు.
శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులకు నిరాశే ఎదురైంది. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురు చూడగా, పలుకుబడి ఉన్న మంత్రుల జిల్లాలకే అందాయి.