నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వి�
పెండింగ్ బిల్లులను జూన్ 30లోగా చెల్లించాలని, లేని పక్షంలో ధర్నా చౌక్ వద్ద లక్ష మంది పాడిరైతులతో ఆందోళన చేపడుతామని విజయ డెయిరీ పాడిరైతుల సంక్షేమ పరిరక్షణ సమితి ప్రతినిధులు హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. రూ.వేలాది కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుకై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పైసా బిల్లులు చెల్లించడం లేద�
కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర�
కాంట్రాక్టర్ల పెం డింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వేము ల సత్యమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్క్ల�
రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు
బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందా? ఈ నెల 18న ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అక్కసుతో అత్యవసర మెమో జారీచేసిందా? గుత్తేదారుల నోర�
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లుల కోసం సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి సిద్ధమైన మాజీ సర్పంచులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడికి పిలుపునివ్వగా, హైదరాబాద్ వెళ్లకుండా ఎక్కడికక్కడ ముందస్తుగా న�
సర్పంచులుగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ మల్ల మేఘరాజు డిమాండ్ చేశారు.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జూన్ 1 ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని(సీఎం ఇల్లు) ముట్టడించనున్నట్టు మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్�