ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కా ర్ తీపి కబురు అందించింది. ప్రతి నెలా విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లుల మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచిన ప్రభుత్వం, ఈ నెలకు సంబంధించిన నిధులను బుధవారం విడుదల చే�
పెండింగ్ బిల్లుల కోసం పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపటలో చోటుచేసుకున్నది.
ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల అలవెన్స్లు ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు �
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం ప
జిల్లాలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితర పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు రెండేండ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త సర్పంచ్ల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, గ్రామాల్లో ప్�
పెండింగ్ బిల్లులు.. పెండింగ్ డీఏల సరసన పెండింగ్ పారితోషికం కూడా చేరింది. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం చేసినందుకు అందించే రెమ్యునరేషన్ ఇంత వరకు అందలేదు. నిరుటి బకాయిలను సర్కార్ ఇంత వరకు విడుదల చ�
భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ
జనగామ పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇండ్ల సమస్యపై అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్�
రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్) బహిరంగ లేఖ రాసింది. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న �
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇల్లెందు ప
ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.
పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖకు ట్రా న్స్కో తేల్చిచెప్పింది. ఆ శాఖ ఉన్నతాధికారులకే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం ఏకంగా రూ.4,76