గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అధ్యక్షతన
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన అస
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం...
ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్.. రెండో పీఆర్సీ పెండింగ్.. ఆరు డీఏలు పెండింగ్.. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు పెండింగ్.. వీటి వరుసలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కూడా చేరింది. ఈహెచ్ఎస్�
Secretariat Employees | సెక్రటేరియట్ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా �
రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కథ మళ్లీ మొదటికొచ్చింది. తాజా వివరాల ప్రకారం.. పెండింగ్ బిల్లుల మొత్తం రూ.8వేల కోట్లకు చేరింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో �
Telangana CMO | రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలకు వచ్చే వారికి ఓ కప్పు చాయ్ ఇచ్చేందుక�
గడిచిన ఎనిమిది నెలలుగా పేరుకుపోయిన బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకప
‘పెండింగ్ బిల్లు ల కోసం మాజీ సర్పంచులు మా ఇంటికొస్తే టిఫిన్ పెట్టి, టీ తాపించి పంపిస్తానని గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడి యా ముఖంగా చెప్పారు. కానీ, జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిస�
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిపై విద్యుత్తు బకాయిల పేరిట మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామాల్లో వీధి దీపాలు, తాగ
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో స�