జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో స�
బడంగ్ పేటలో గతంలో జరిగిన రూ. 122 కోట్ల అక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన 10 మంది మున్సిపల్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అధ
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి �
Harish Rao | ఎవరెవరైతే కాంగ్రెసోళ్లు ఇప్పుడు గుత్తాలు పట్టుకుని పనిచేస్తున్నరు కదా.. ఆ కొడుకులకు చుక్కలు చూపించుడే.. ఇప్పుడు నర్సింలు అన్న ఎంత బాధపడ్డడో రేపు వాళ్లకు అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలే అన్నారు మాజీ మ�
Telangana CMO | రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు.
రేవంత్రెడ్డి పాలనలో పాత బకాయిలు మరో మాజీ సర్పంచ్ ప్రాణం తీశాయి.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
EX Sarpanch | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించలేదని ఏకంగా ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేట్కు తాళం వేశారు. �
నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ భవనానికి తాళం వేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. వి�
పెండింగ్ బిల్లులను జూన్ 30లోగా చెల్లించాలని, లేని పక్షంలో ధర్నా చౌక్ వద్ద లక్ష మంది పాడిరైతులతో ఆందోళన చేపడుతామని విజయ డెయిరీ పాడిరైతుల సంక్షేమ పరిరక్షణ సమితి ప్రతినిధులు హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. రూ.వేలాది కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుకై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పైసా బిల్లులు చెల్లించడం లేద�
కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర�
కాంట్రాక్టర్ల పెం డింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వేము ల సత్యమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్క్ల�
రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు