రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కథ మళ్లీ మొదటికొచ్చింది. తాజా వివరాల ప్రకారం.. పెండింగ్ బిల్లుల మొత్తం రూ.8వేల కోట్లకు చేరింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో �
Telangana CMO | రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలు అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు సీఎంవో, సీపీఆర్వో కార్యాలయాలకు వచ్చే వారికి ఓ కప్పు చాయ్ ఇచ్చేందుక�
గడిచిన ఎనిమిది నెలలుగా పేరుకుపోయిన బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకప
‘పెండింగ్ బిల్లు ల కోసం మాజీ సర్పంచులు మా ఇంటికొస్తే టిఫిన్ పెట్టి, టీ తాపించి పంపిస్తానని గతంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడి యా ముఖంగా చెప్పారు. కానీ, జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిస�
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిపై విద్యుత్తు బకాయిల పేరిట మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామాల్లో వీధి దీపాలు, తాగ
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో స�
బడంగ్ పేటలో గతంలో జరిగిన రూ. 122 కోట్ల అక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన 10 మంది మున్సిపల్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అధ
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి �
Harish Rao | ఎవరెవరైతే కాంగ్రెసోళ్లు ఇప్పుడు గుత్తాలు పట్టుకుని పనిచేస్తున్నరు కదా.. ఆ కొడుకులకు చుక్కలు చూపించుడే.. ఇప్పుడు నర్సింలు అన్న ఎంత బాధపడ్డడో రేపు వాళ్లకు అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలే అన్నారు మాజీ మ�
Telangana CMO | రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు.
రేవంత్రెడ్డి పాలనలో పాత బకాయిలు మరో మాజీ సర్పంచ్ ప్రాణం తీశాయి.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.