గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు 22నెలలుగా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుని త మకు న్యాయం చేయాలని డీజీపీని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ �
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances), సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉ
రాష్ట్రంలో గత నెల నుంచి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయి. వాటి మరమ్మతులకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదు. కనీసం ప్యాచ్వర్క్లు చేసేందుకు కూడా నిధులు విడుదల చేయడంలేదు.
శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులకు నిరాశే ఎదురైంది. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురు చూడగా, పలుకుబడి ఉన్న మంత్రుల జిల్లాలకే అందాయి.
రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో కక్షసాధింపునకు పాల్పడవద్దని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది.
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది.
‘మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం. ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం’ ఇది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ స�
ఒక దశాబ్ద కాలం పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగి, ఎంతో ఖ్యాతిని అర్జించిన సంక్షేమ గురుకులాల వెనుక గత కేసీఆర్ ప్రభుత్వం, ఆనాటి అధికారుల కృషి ఎంతో ఉన్నది.
‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ అన్న కథ మారిపోయింది. ప్రస్తుతం ‘చేపా.. చేపా.. చెరువుకు ఎందుకు చేరలేదు? కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు!.. కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయలేదు?.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చె�
సారూ స్లాబ్ వేసినా ఇప్పటి వరకు ఒకటే బిల్లు వచ్చిందని, ఇంకా రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కోనేటి రాజవ్వ వాపోయింది. శుక్రవారం సిరిస�
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�
గ్రామ పంచాయతీల్లో పెండిం గ్ బిల్లులను వారం రోజుల్లో (బతుకమ్మ పండుగలోపే) క్లియర్ చేయాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంచాయతీ కార్యదర�
కాయకష్టాన్ని నమ్ముకొని బతుకెళ్లదీస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కాంగ్రెస్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల విషయంలో సోమవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఆరోగ్యశాఖశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ ఇతర కార్యక్రమాలలో ఉండటంతో మంగళవారానికి సమావేశం వాయిదా వేసినట్టు ఆరోగ్యశ్రీ నెట్వ