జాతీయ భద్రతావసరాల కోసం దేశం స్పైవేర్ను పొందడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఎవరిపైన ఈ స్పైవేర్ను వాడుతున్నారన్నదే ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వాట్సాప్ వినియోగదారుల డివైజ్లలో అక్రమంగా పెగాసస్ స్పైవేర్ను జొప్పించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థపై మెటా దాఖలు చేసిన కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్కు చెందిన ‘పెగాసస్' నిఘా సాఫ్ట్వేర్తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకు
Hacking | పెగాసస్ స్పైవేర్ ( Pegasus Spyware ) వివాదం మరువకముందే దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపింది. గతంలో పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్�
Spyware | కేంద్ర ప్రభుత్వం మరో స్పైవేర్ను కొనుగోలు చేసిందా? ఇందుకుగానూ ఈ సారి పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూపునకు ప్రత్యర్థి కంపెనీ అయిన కాగ్నైట్ను ఎంచుకొన్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగాసస్ స్పైవేర్ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం క�
మోదీ సర్కార్పై చిదంబరం విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 30: 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం దేశ రాజకీయాల్లో మరోమ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ స్పైవేర్కు సంబంధించి 2017లో ఇజ్రాయెల్, భారత్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ కోరుతూ న
Union Minister VK Singh told The New York Times 'Supari Media' | పెగసస్ వ్యవహారం మళ్లీ దేశంలో చర్చనీయాంశమైంది. రాజకీయంగా దుమారం రేపుతున్నది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. పెగసస్ స్పైవేర్�
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ను ఇండియా కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పంద�