న్యూఢిల్లీ: ఇజ్రాయిల్తో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ సాఫ్ట్వేర్ను ఇండియా కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ రియాక్ట్
2017లోనే ఇజ్రాయెల్తో కేంద్రం ఒప్పందం రూ.15 వేల కోట్ల క్షిపణుల డీల్ పేరిట ప్రాసెస్ ఆయుధాలతో పాటు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు ఎన్ఎస్వో గ్రూపుతో లావాదేవీలు జరుగలేదన్న రక్షణశాఖ చేసిన ప్రకటన అంతా అబద్ధమే �
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ద్వారా తమ మొబైల్ ఫోన్పై నిఘా ఉంచినట్లుగా, హ్యాక్ అయినట్లుగా భావించే వ్యక్తులు, బాధితులు సంబంధిత వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ కోరింది. ఈ నెల 7వ �
వాషింగ్టన్: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్ను తయారు చేసిన ఇజ్రాయెల్ సంస్థపై అమెరికా చర్యలు చేపట్టింది. ఎన్ఎస్వో గ్రూప్ను బ్లాక్లిస్ట్లోకి చేర్చింది. ‘విదేశీ ప్రభుత్వాలను అంతర్జా�
హక్కులు కాలరాస్తే ప్రేక్షకుడిలా ఉండలేం పెగాసస్పై కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు ‘గూఢచర్యం’పై విచారణకు కమిటీ ఏర్పాటు మేమే వేస్తామన్న కేంద్రం వాదనకు తిరస్కృతి స్పైవేర్పై కేంద్రం స్పష్టత ఇవ్వలేదన�
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్నది. దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ఇజ
చెప్పడానికి ముసుగులో గుద్దులాట ఎందుకు ఇది పౌరుల గోప్యతకు సంబంధించిన అంశం దేశ భద్రత విషయాలను మేం కోరడం లేదు కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం పెగాసస్పై చర్చ దేశ భద్రతకు ముప్పేనన్న కేంద్రం సవివరమై�
దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడగడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యన్యూఢిల్లీ, ఆగస్టు 17: పెగాసస్ గూఢచర్యంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింద
న్యూఢిల్లీ: పెగాసస్ ( Pegasus ) స్నూపింగ్ కేసులో సుప్రీంకోర్టు పలు పిటీషన్లను పరిశీలిస్తున్నది. అయితే ఆ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుల�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్కు సంబంధించి దాని తయారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. ‘ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస�