న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో హ్యాకింగ్ జరిగిన అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ఇవాళ ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడుతూ.. దేశ ప్రజలపై ఎందుకు ఈ స�
బెంగాల్ సీఎం మమత డిమాండ్న్యూఢిల్లీ, జూలై 27: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన అ
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ఉదంతం, వివాదాస్పద వ్యవసాయ బిల్లుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు కాంగ్రెస్ మినహా ఎనిమిది విపక్ష పార్టీలు లేఖ రాశాయి. రాజ్యాంగ �
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ సర్కారు దర్యాప్తునకు సిద్ధమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతోకూడిన దర్యా�
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పెగాసస్ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్తో మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిన మరి కొందరి పేర్లను ది వైర్ సోమవారం విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరి
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై విచారణకు ఆదేశించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జ్లు జస్టిస్ ఎంవీ లోకూర
తమ సాఫ్ట్వేర్ను సమర్థించుకున్న ఎన్ఎస్వోన్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, దానిని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్�
న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు. తనకు చెందిన అన్ని ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ రాహుల్.. తన ఫోన్ ట్యాపైందని, ఇదొక్కటే కాదు, అన్ని
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ గందరగోళం నెలకొన్నది. పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్యవహ�
ఎఫ్ఎస్ఎంఐ స్పైవేర్ డిటెక్టర్ టూల్తో చెకింగ్ టెలిగ్రామ్ ద్వారా ఉచితంగా అందుబాటులో సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పెగాసస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ప్రముఖుల ఫోన్లు సరే. మరి మన ఫోన్�
కోల్కతా, జూలై 21: ‘పెగాసస్ గూఢచర్యం’పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ‘నిఘా రాజ్యం’గా మార్చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తన ఫోన్ను కేంద్రం ట్య�