కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత కమల్నాధ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ప్రజల గోప్యతపై అతిపెద్ద దాడిగా ఆయ�
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారం వరుసగా రెండోరోజూ లోక్సభను స్తంభింపజేసింది. పెగాసస్పై కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది. సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పలు�
దేశంలోని వివిధ రంగాల ప్రముఖుల సెల్ఫోన్ సంభాషణలపై స్పైవేర్ను ఉపయోగించి నిఘా పెట్టారనే వార్త దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. పలువురు క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు భి�
పారిస్: పెగాసస్ స్పైవేర్తో జర్నలిస్టులను హ్యాక్ చేసిన ఘటనపై ఇవాళ ఫ్రాన్స్ విచారణ ప్రారంభించింది. ఫ్రాన్స్కు చెందిన జర్నలిస్టులపై మొరాకో ఇంటెలిజెన్స్ సర్వీసెస్ మాల్వేర్తో హ్యాక్ చేసి�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ఇక పడక గదిలో మాటలు కూడా వింటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగాసస్’ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆరోపించి�
ముంబై : మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో గత బీజేపీ సర్కార్ హయాంలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా అని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ స్పైవేర్ను ప్రభుత్వం వాడుతోందన్న వార్తలు నిజమైతే గోప్యత హక్కుపై మోదీ ప్రభుత్వం నేరుగా