ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైల్డ్ మ్యారే�
ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస�
పెద్దపల్లి జిల్లా కొలనూర్-పెగడపల్లి డబుల్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డుపై గుంతలు (Potholes) ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామ సమీపంలోని పెగడపల్లి- కరీంనగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎస్సారెస్పీ కాలువ వెంతెన (SRSP Canal Bridge) ప్రమాదకరంగా మారింది. దీంతో వహనదారులు ఈ వంతెనపై ప్రయాణం అంటేనే తీవ్ర భయాం
పెగడపల్లి (Pegadapalli) ఎస్ఐ రవీందర్ కుమార్కు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంస పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో బాధ్యతగా వ్యవహరించినందుకుగాను �
Current Shock | గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, గ్రామ రైతులతో కలిసి మరమ్మత్తు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువరైతు దుర్మరణం చెందాడు.
Jagithyala | జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం(Pegadapalli) బతికపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ(SRSP canal) నీళ్లు ఎస్సీ కాలనీలోకి రాకుండా శుక్రవారం అధికారులు చర్యలు చేపట్టారు.
Minister Koppula Eshwar | మార్కెట్ కమిటీలు రైతులకు సేవ చేస్తూ అండగా ఉండాలని, లాభసాటి పంటలు సాగేచేసేలా రైతులను ప్రోత్సహించాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి వ్యవసాయ మార్క
ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�
పెగడపల్లి మండల ప్రజల ప్రయాణ కష్టం తీరింది. దశాబ్దాలుగా లోలెవల్ బ్రిడ్జిలతో పడ్డ నరకం దూరమైంది. మండలంలోని పలు ప్రధాన గ్రామాల మీదుగా వెళ్లే రహదారుల మధ్య లోలెవల్ కల్వర్టులు చుక్కలు చూపించేవి