పెగడపల్లి మండలం దేవికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ (42) బుధవారం గుండె పోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంగళవార�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) అనే వ్యక్తి ఇరాక్ లో గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వ�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన శ్రీరాం కేత (32) అనే మహిళ మంగళవారం ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందినట్లు ఎస్సై కిరణకుమార్ పేర్కొన్నారు.
పెగడపల్లి మండలంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలని డిమాండ్ చేస్తూ, చీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలతో పాటు, బీసీ సంఘాల నాయకులు స్థానిక అంబేడ్కర్ �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను తీవ్ర మోసానికి గురి చేసిందని పెగడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు, �
పెగడపల్లి మండల కేంద్రంలో మున్నూరుకాపు యువజన సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నంది మహిపాల్, ఉపాధ్యక్షులుగా దాసరి సాయికృష్ణ, ఐల అరవింద్, కోశాధికారులుగా రాచమల్ల మహేష్, పాదం
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పెగడపల్లి (Pegadapalli) మండలం సుద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పిం
పెగడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో మై భారత్, పెగడపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించాలని ఆ పార్టీ పెగడపల్లి మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెగడపల్లి మండలం రాజారాంప�
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైల్డ్ మ్యారే�
ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేస�