ఇద్దరు అంతర్జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. బుధవారం పెగడపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్యాల సీఐ రమణమూ�
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకర�
పెగడపల్లి మండల ప్రజల ప్రయాణ కష్టం తీరింది. దశాబ్దాలుగా లోలెవల్ బ్రిడ్జిలతో పడ్డ నరకం దూరమైంది. మండలంలోని పలు ప్రధాన గ్రామాల మీదుగా వెళ్లే రహదారుల మధ్య లోలెవల్ కల్వర్టులు చుక్కలు చూపించేవి
పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, శివసత్తుల నృత్యాలు