KORUKANTI CHANDAR | గోదావరిఖని : రామగుండం లో పరిపాలన గాడి తప్పిందని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ రౌడీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మ
Private hospitals |గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు దవాఖానలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదు మేరకు డీఎంహెచ్ తనిఖీలకు వస్తే అదిరించి బెదిరించిన ప్రైవేటు వైద్యులు, మాజీ కార్పొరేటర్ కు అండగా ఉంటా�
KALVASRIRAMPOOR | ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడిచినప్పటికీ సన్న వడ్లు మాత్రం ఇంకా తూకం వేయడం లేదని అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి సన్న వడ్లు కాంటాలు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కా
Accident | పెద్దపల్లి రూరల్ మే 02 : సైకిల్పై రోడ్డు దాటుతున్న గ్రామ పంచాయతీ వర్కర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యేడేళ్ల నర్సయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సబ్బితం గ్రామంల�
Free buttermilk | ఒకవైపు అడుగు బయట పెడితే అగ్గే.. ఒకటే దగడు.. వడగాలులు.. ఎండ తీవ్రతతో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో కొద్దిరోజుల నగర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకవేళ అత్యవసర ప�
knowledge of laws | ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద
Sultanabad |అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని విద్యుత్ కార్మికులు కాంపెల్లి సుధాకర్ లైన్ ఇన్స్పెక్టర్, కొంగుల లక్ష్మణ్ లైన్మెన్, కొలడినేష్ అసిస్టెంట్ లై
Manthani ssc results | మంథని, ఏప్రిల్ 30 : 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మంథనికి చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. స్థానిక కాకతీయ ఉన్నత పాఠశాలకు చెందిన దుర్గం త్రేక్ష అనే విద్యార్థినీ 600ల మార్క�
SSC RESULTS | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
Girls' education | ధర్మారం, ఏప్రిల్ 30 : బాలికలు విద్యను అభ్యసించడానికి వారు మరింత పురోగతి సాధించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించి తోడ్పడాలని, బాలికల చదువు ప్రతీ ఇంటికి వెలుగు అని మహిళా సాధికారత జిల్లా కోఆ�
Collector Koya Sriharsha | ధర్మారం, ఏప్రిల్ 30:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.
Magic Festival |గోదావరిఖనికి చెందిన ప్రముఖ మెజీషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడులో జరుగుతున్న మేజిక్ ఫెస్టివల్ - 2025కు ముఖ్యతిథిగా ఆహ్వానం లభ�
SULTANABAD | సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన 1982-83 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్య పల్లె గ్రామ శివారులోని విజయ గార్డెన్స్ లో నిర్వహి