GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 30: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక ప్రశంస లభించింది.
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
SRIDHAR BABU |పెద్దపల్లి, మార్చి 29(నమస్తే తెలంగాణ): చట్టానికి లోబడి అధికారులంతా జవాబు దారి తనంతో పని చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.
PUTTA MADHU | కమాన్ పూర్, మార్చి 29: ఓ వృద్ధురాలు తన అభిమానాన్నిచాటుకుంది. తుది శ్వాస విడిచే సమయంలోనూ తన అభిమాన నాయకుని గురించే మాట్లాడుతూ కన్నుమూసిన సంఘటన కమాన్పూర్ మండలంలో చోటు చేసుకుంది.
RAMAGUNDAM | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థల్లో పలు గ్రామాల విలీనంపై అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడంతో ఆయా గ్రామాలలో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో విలీనమయ్యేందుకు ఒ
nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
health camp | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థ 25 వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రగతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
sand mafia | జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
kalvasrirampoor | కాల్వశ్రీరాంపూర్, మార్చి 27 : అనారోగ్యంతో మండలంలోని ఇద్దులాపూర్ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న యాలాల సురేష్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
PEDDAPALLY | ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ సూచించారు.
kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి 26 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1999-2000 టెన్త్ క్లాస్ విద్యార్థిని బందెల రాజశేఖర్ కు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
sultanabad | సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాలలోని బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత సంవత్సరం నిర్వహించారు. కాగా అందులో భాగంగా బుధవారం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి