Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 24( నమస్తే తెలంగాణ): కాశ్మీర్లోని పెహల్గం లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శాంతి ర్య
Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 24: రామగుండం నగర పాలక సంస్థ 47వ డివిజన్ కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహానికి వీహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించింది.
Ramagundam |తమ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేస్తుండడంతో తాము ఉపాధి హామీ పథకాన్ని కోల్పోతామని నిరసిస్తూ సామాజిక సేవకుడు, బీఆర్ఎస్ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు గురువారం నిరస
Manthani | మంథని ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వివాదం చిలికి చిలికి గాలివానైంది. ప్రత్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరగలేదని సముద్రాల రమేష్ హైకోర్టులో కేసు �
peddapally | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 24 : ఎల్కతుర్తిలో ఈనెల27న నిర్వహించే రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, ప్రజలు, అందరు చీమల దండులా కదిలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెప్యా�
Drinking water | రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరిఖనిలో తాగునీటి సరఫరా బంద్ అయింది. రమేష్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద వాల్ చెడిపోవడంతో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
Silver jubilee celebration | రామగిరి, ఏప్రిల్ 23 : ఈ నెల 27 వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు కదలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
mlc kalvakuntla kavithaపెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Manthani, Sub-Registrar | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
Ramagiri | రామగిరి ఏప్రిల్ 23: విద్యార్థులు ఉన్నత్త లక్షాలను సాధించి సమాజం పేరు ప్రఖ్యాతి కోసం కార్యాచరణ తో ముందుకు నడవలని ఎస్సై చంద్రకుమార్ సూచించారు.
National SC Commission | కొంతమంది సంబంధం లేని వ్యక్తులు ఇల్లు కబ్జా చేసి, తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, కులం పేరుతో బూతులు తిడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని జాతీయ ఎస్సీ కమ�
MLA Adluri Laxman Kumar | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలను ధర్మపురి ఎమ్మెల్�
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిశగా చర్యలు చేపడుతూ అర్హులైన వారందరికీ అవకాశాలు లభించేలా చూడాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివ�
Godavarikhani |ఆదివాసీ లను అంతమొందించి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలని ప్రజా సంఘాల నాయకుడు పుట్ట రాజన్న డిమాండ్ చేశారు.