ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం (Rain) కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ �
వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandrasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి తన రాజీనామా లేఖ
అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అ భివృద్ధిలో మరింత అగ్రస్థానంలో నిలిపి ఆదర్శం గా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో ప�
కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త,
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
ఆర్య వైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడిగా మంచాల వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, బుధవారం ఎమ్మెల్యేను తన నివాసంలో మర
సమైక్య పాలనలో పెద్దపల్లి పట్టణం దశాబ్దాలపాటు గుక్కెడు నీటికి తండ్లాడింది. ఏ కాలమైనా తాగునీటికి అల్లాడింది. ఎండకాలమైతే చుక్క నీరు లేక గోసపడింది. ప్రధాన నీటి వనరైన ఎల్లమ్మ గుండం చెరువు ఎండి పోయిందంటే పరిస
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లల�
పెద్దపల్లిలో తిరుమల వేంకటేశ్వరుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే దంపతులు దాసరి పుష్పలత-మనోహర్రెడ్డిల ఆధ్వర్యంలో తిరుమల పురవీధుల్లో నిర్వహించే వేడుకను నియోజకవర్గ ప్రజల సమక్షంలో నిర్వ�
‘కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. ప్రజా సంక్షేమం అవసరం లేదు. కేవలం అధికార దాహం తప్ప ఏం చేయాలో ఒక ప్రణాళిక లేదు. 60 ఏండ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించి ఏం చేసింది? మొత్తం భ్రష్టు పట్టించింది’ అని రామగుండం ఎమ్మె�
భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఓ సబ్ రిజిస్ట్రార్.. తన కార్యాలయ అటెండర్ ద్వారా రూ.60 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపిన వివరాల