కోట్ల ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ.94,413 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగ�
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
రైతులు తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలని సుల్తానాబాద్ ఏవో పైడితల్లి సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), రామగిరి ఖిల్లా నుండి శాస్త్రవేత్త డాక్టర్ పిల్లి కిరణ్ కుమార్తో కలిసి ఆమె సుల్తానాబాద్ మ
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సమాఖ్య గ్రూపు మహిళల పరిస్థితి. ఎందుకంటే.. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఈ నియోజక వర్గానికి చేసిన సేవలను ఈ ప్రాంత ప్రజలు మరువలేరని కూనారం గ్రామస్థులు, పలువురు నాయకులు పేర్కొన్నారు. గీట్ల ముకుందరెడ్డి 12వ వర్ధంతిని స్వగ్రామమైన కూనా
సింగరేణి అర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ (OB) పనులను రాజపూర్ గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్ట్లో భాగంగా సీ-5 కాంట్రాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
ఏఐ సాంకేతికత వినియోగించుకోని పనితీరులో వేగం, సామర్థ్యం పెంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఏఐ వినియోగంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మా
కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం ప్రారంభించారు.
పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం పర్మినెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఆవరణలో కార్మికులు వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం నిర�
ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను రామగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ఎం రమేష్ తెలిపారు.
రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గ