సంక్రాంతి సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి లో ముగ్గుల పోటీలను సర్పంచ్ తులా మనోహర్రావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 26 మంది మహిళలు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు.
గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి ప్రత్యే�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ పద్మజ-జితేందర్ రావు ఆధ్వర్యంలో గోదారంగనాథుడి కళ్యాణాన్ని బుధవారం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలలో పాల�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని మండలంలోని నాంసానిపల్లి, ఓదెల, శానాగొ
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తంగా ఒక లక్షా 83వేల 49 ఓటర్లుగా నిర్ధారించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ �
మంథని పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబ
మంథనిలో బ్రిటిష్ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన కొనసాగుతున్నదని, 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లే
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ వివేకానంద జన్మదిన సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో శ్రీస్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరోజ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో సర్పంచ్ జూపాక శ్వేత ఆద
మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతంలో జరిగే మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సన్నద్ధం కావాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పిలుపు
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గుండ ఆలియాస్ పోగుల కావ్య (22) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవఖానకు తరల�