పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్లు జెల్ద అరుణశ్రీ, దాసరి వేణుత�
ఒకే డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ తో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోటి రెండు లక్షల 87 వేల 200 ఆదాయం సమకూరింది. రామగుండం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం గోదావరిఖనిలో ఏర్పాటు చేయనున్న భారీ షాపింగ్ మాల్ డిమార్ట్ కు స
ఎన్నికలకు ముందు కళాకారులకు ఇచ్చిన వాగ్దానాలు... హామీలు సాధించే దిశగా సమర శంఖం పూరిస్తున్నట్లు ప్రముఖ కళాకారులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ కళా రంగాల్లో నిష్ణాతులైన 24 విభాగాల కళాకారుల అభ్�
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగి పోయారు. మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా సాగుతున్న విడాకుల కేసు చివరకు హత్యాయత్నానికి దారితీసింది. భార్య చనిపోయిందని భావించి పొదల్లో పడేసిన భర్తక�
గ్రామాల అభివృద్ధి అందరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా శ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో శనివారం ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 70 రకాల వంటకాలను విద్యార్థులు ఇంటిదగ్గర తయారు చేసి తీసుకువచ్చి ప్ర�
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధ
కాల్వశ్రీ రాంపూర్ లోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆశ్రమం లో మార్చి 13నుండి 15.వరకు జరిగే శత రుద్ర మహా యాగం వాల్ పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు శుక్రవారం ఆవిష్కరించారు.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎంఈవో సురేందర్కుమార్ సూచించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటిన దివ్యాంగ విద్యార్థులను ఆయన మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కే�
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పత్తి ధర తగ్గించటంపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయటంతో జిన్నింగ్ మిల్లుల యాజమానులు, ఖరీదుదారులు కుమ్మకై పత్తి ధర తగ్గిస�
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల