కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ శివారు హుస్సెన్మియా వాగులో ఆదివారం క్షుద్ర పూజల కళకళలం సృష్టించాయి. మనుష్యుల మధ్య ఉన్న మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని కొంత మంది పట్టపగలే క్షుద్రపూజలకు తెరలేపా�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రామునిపల్లి గ్రామంలోని ఆలయంలో సీతా రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు భాగంగా నాగవెల్లి, పుష్ప యాగం, సప్తవర్ణాలు, తీర్త ప్రస
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో విరాళాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక స్థలం వరకు వెళ్లడానికి అంతిమయాత్రకు ఇబ్బందుల�
దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు అనేక సేవలందించారని మహానుయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కొనియాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలు మళ్లీ పునః ప్రారంభమయ్యాయి.
ఊర్లళ్లో తిరిగే తుపాకీ రాముడికి ఉన్న గుర్తింపు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డికి లేదని, రేవంత్రెడ్డికి ఆయన పార్టీ నాయకులే గుర్తింపు ఇవ్వకుండా అసభ్యకరంగా మాట్లాడుతుండటం నిజంగా సిగ
సంప్ నిర్మాణం జరిగినా నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ ప్రధాన కాలువ నిర్మాణం సగంలో ఆపిన కాంట్రాక్టర్, చోద్యం చూస్తున్న అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ �
ద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సహా ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో...ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ మహమ్మాయిదేవి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారంతో ముగిసాయి. ఈ ఉత్సవాలను ఆలయంలో ప్రతీ ఏటా కన్
గోదావరిఖని నగరంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్, కూరగాయల మార్�
రామగుండం పారిశ్రామిక ప్రాంత సుపరిచితుడు, నాగార్జన యువ సేవా సమితి నిర్వాహకుడు, స్వచ్ఛంద, యువజన సంఘాల రాష్ట్ర ప్రతినిధి గుండేటి రాజేష్ కు జాతీయ స్థాయి 'నల్ల వజ్రం' పురస్కారం వరించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీర్ మహమ్మద్ షేక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో శనివారం రాత్ర�
రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
గోదావరిఖనిలో కోల్ బెల్ట్ విభిన్న రంగాల కళాకారులు సందడి చేశారు. హైదరాబాద్ తార ఆర్ట్స్ అకాడమి నిర్వహించిన ఉగాది, నల్లవజ్రం పురస్కారాల రెండు రోజుల పండుగ ఆదివారం వైభవోపేతంగా ముగిసింది.