రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వేటింగ్ హాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశా�
దక్షిణ మధ్య రైల్వే లోని కాజిపేట్-సిర్పూర్ కాగజ్ నగర్ సెక్షన్ లో కొలనూర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ ఫామ్ లో అధ్వానంగా మారాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో మంగళవారం ఓవర్ లోడ్తో మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రవాణా శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బృందం ఏఎంవీఐ హరిత యాదవ్, రియాజ్ పట�
చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
సీఎం రెవంత్ రెడ్డి ది రాక్షస మానస్తత్వమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రక్తం చెమట చుక్కలుగా మారితేనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, తెలంగాణ రైతులకోసం తమ రక్తం ధారపోయడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమని బీఆర్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచి మూల మంగ ఆదివారం భూమి పూజ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది.
గోదావరిఖని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో శనిగరపు మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది. స్థానిక ఫొటో భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఇదిగో.. రామగుండం బల్దియా పనితనానికి పరాకాష్టనే ఈ చిత్రం. గోదావరిఖని బజార్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన పుట్ పాత్ ల మన్నిక చూడండీ.. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు కుంగిపోతుండటం స్థానికులను ఆశ్చర్యా�
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతుల పంట సాగు సహకరించాలని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మైలారం నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అనేదానికి 40 సంవత్సరాల తర్వాత స్నేహితుడి కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో 1987లో పదో తరగత�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలోకి శ్వేత నాగు ప్రవేశించింది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించగా భక్తులు దీనిని పునరుద్ధరించి గత దశాబ్ధాలుగా శివుడికి నిత్య పూజ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఏడో తరగతి విద్యార్థి టీ సుహాని అండ�
పెద్దపల్లి కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్ కార్యక్రమం విజయవంతం కోసం హెల్ప్ డెస్క్ ప్రారంబించినట్లు తహసీల్దార్ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ జీపీ లో హెల్ప్ డెస్క్ శ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.