పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఆదివారం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రసాయన పదార�
వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయని' అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యావరణ సందర్భంలో ప్రజలకు హితబోధ చేస్తుంటారు.. ఇవన్నీ ఉచిత సలహాలేనా..? ఆ సూచనలు ప్రజలకు తప్ప తమకు కాదన్నట�
రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసినట్లు రామగుండం కార్పొరేషన్ సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ పేర్కొన్నారు. గోదావరిఖని �
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి లో కీలక పాత్ర పోషిస్తున్న ఈపీ ఆపరేటర్స్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేసేది లేదని ఈపీ ఆపరేటర్స్ అసోసియేషన్ కేం
సింగరేణి సంస్థ రామగుండం ఏరియా-1 పరిధిలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న అంతర్గత 2026-27 క్రీడల్లో భాగంగా శుక్రవారం లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద గల లాన్ టెన్నిస్ కో
సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల సెక్టర్–2లో (ఫ్లోరా అండ్ పౌన నేచర్ క్లబ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాల తయారీ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో 105 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం షూల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్యారవేని విజయ-నాగరాజు యాదవ్ చేతుల మీదుగా వి�
బేగంపేట గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉన్నప్పటికీ మ్యాపింగ్ జరగని పలువురు ఓటర్లకు నోటీసులు జార�
పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు అట్టహాసంగా జరిగాయి. గోదావరిఖని శ్రీరామ విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో గురువారం అండర్ 8 నుంచి 21 వరకు బాల బాలికలకు వేర్వేరు విభాగాల్లో న�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో డి టి ఆర్ ట్రాన్స్ ఫార్మర్ నూతనంగా ఏర్పాటు చేసి, గురువారం ప్రారంభించారు. బస్టాండ్ ఏరియా సమీపంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ ట్రాన్స్ ఫార్మర్
కర్నూలులో జరిగిన 13వ జీకేఎంఎస్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్-2026 పోటీల్లో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన రెండేళ్లలో అభివృద్ధి జాడ లేదనడానికి కూరగాయల మార్కెట్ ఏరియా ఒక్కటే సరిపోతుందని కమ్యూనిస్టు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గోదావరిఖని మార్కెట్ ఏరియా రోడ్డులో మంగళవారం �
అసెంబ్లీ ముట్టడి కోసం హైదరాబాద్ తరలి వెళ్లకుండా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాల ఉపసర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.