20 యేళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించింది. న్యాయం కోసం రోజంతా పిల్లా పాపలతో అక
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామంలో ఇంటింటికి పండ్ల మొక్కలను సర్పంచ్ పిట్టల రవికుమార్ మంగళవారం పంపిణీ చేశారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా ఇంటి ఇంటికి పండ్ల మొక్కలను అందజేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీల ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. కొలనూర్, నాంసానిపల్లి, గోపరపల్లి, హరిపురం గ్రామాలలోని అంగన్వ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అంగన్వాడి ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, పిల్లలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలి
గోదావరిఖనిలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కన్నెర్ర చేశారు. నిజ నిర్ధారణకు నడుం బిగించారు. కూల్చివేతల మర్మం బయటపెట్టేందుకు దండుగా కదిలారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిం�
సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వారికి ఎలాంటి పరిజ్ఞానం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్ర�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల వెయిటింగ్ హాల్ (ప్రత్యేక గది) ఏర్పాటుకు క్లియరెన్స్ లభించింది. అధికార యంత్రాంగం దిగి వచ్చింది. అసమ్మతి కార్పొరేటర్ల పంతం నెగ్గింది. ఈమేరకు శనివారం వెయిటి
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఈ క్రమంలో విద్యార్థులు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులను తెలుసుకుని వాటిని జీవితంలో ఆచరించాలని నంది మేడారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కం జూనియర్ సి�
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడమే మొదటి సహజ టీకా అని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మణికేశ్వర్ రెడ్డి అన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు.
పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ (న్యూఢిల్లీ) జాయింట్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి శనివారం దర్శ
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు వరాలు కురిపించి గెలిచాక ఆటో డ్రైవర్ల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఆ
వరి, పత్తి మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేయాలని ఉద్యానవన విస్తరణాధికారి బోడ్కల రాము అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం, పందిల్ల, పెద్దంపేట, గ్రామాల్లోని కూరగాయల�