దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో గల జగత్ మహా మునీశ�
పెద్దపల్లి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా అగుమామిడి అఖిల్రెడ్డి ఎంపికయ్యారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని పరివార సమేత శ్రీ దుర్గాభవాని దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఐదవ రోజైన శుక్రవారం శ్రీ దుర్గా దేవికి విశేష కుంకుమార్చన �
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చే�
రాష్ట్ర తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.
ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ �
విద్యార్థులంతా చదువుకునే దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని శాతవాహన యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఇ మనోహర్ అన్నారు.
Sitarama Seva Samithi | మంచిర్యాల జిల్లా సోమగూడెం సమీపంలోని దుబ్బపల్లిలో నివాసం ఉంటున్న ఓరం కార్తీక్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగం దెబ్బతింది. దానికి తోడు కాలు కూడా కదలలేని అచేతన పరిస్థితిలో మంచానికే �
Ramagundam NTPC Elections | మొత్తం 220 ఓట్లు ఉన్నా రామగుండం ఎన్టీపీసీలో 25వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని యజమాన్యం నిర్ణయించింది. దీంతో అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఆమె స్వ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ ద�
20 యేళ్లుగా అనాథ పిల్లల ఆశ్రమం నడుపుతున్న మా ఆశ్రమంకు 10 గుంటల భూమి ఇవ్వమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తీసుకొని కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే... అంత జాగ ఊరికే ఇస్తారా..? 10 లక్షలు తీసుకరాపో, అప్పుడే నీ పని చేయమని కలెక�