బేగంపేట గ్రామంలో తాజాగా ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రాలు, ప్లెక్సీలు కొనసాగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో ఇలా�
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు విన్నవించారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను మున్సిపల్ కాంట్�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కారణం తెలియదు కానీ కీలకమైన ఇంజనీరింగ్ విభాగం ప్రక్షాళన జరిగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సెక్షన్ ను గ
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణరావు అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి లక్ష్మి మంచారామీ గ్రామ సర్పంచ్ గా ఉప్పు లక్ష్మీ నామినేషన్ వేసేందుకు గ్రామస్తులతో కలిసి కాలినడ�
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న సిబ్బందికి, వారి పని తీరు ఆధారంగా ప్రతీ నెల ఒక్కరికి ఉత్తమ సిబ్బంది అవార్డు ఇస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ కొం�
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు (బడీడు) పిల్లలందరూ బడిలో చదువుకోవాలని ఎంఈవో మహేష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బడి బయటి పిల్లల కోసం బుధవారం సర్వే నిర్వహించారు.
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఎల్ బీ నగర్
ధర్మారం మండల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఎంఈవో పోతు ప్రభాకర్ కేక్ కట్ చ�
భవిత సెంటర్ కు దివ్యాంగ విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బ�
రాష్ట్రంలోని 2014 బ్యాచ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ను పరిగణనలోకి తీసుకొని మూలవేతనాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘ నాయకుడు బొల్లి స్వామి ఇటీవల అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ స్థాయి అవార్డును పొందగా ఆయనను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభి
పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు అనుగు నర్సింహా రెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆధ�