ధర్మారం మండల కేంద్రంలోని క్రీడా స్థలం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎ
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పర్శ రాజయ్య అనే గొర్రెల కాపరికి చెందిన రెండు గొర్రెలు ఆదివారం విద్యత్ షాక్ తో మృతి చెందాయి. పర్శ రాజయ్య గ్రామ సమీపంలోకి గొర్రెల మందతో మేతకు వెళ్లగా, విద్యుత్ ట�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు మక్కపెల్లి రాజమల్లు యాదవ్ మహానంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజమల్లు ప్రస్తుతం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మల్లిక�
మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను శుక్రవారం హైదరాబాద్ టుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించినట్లు జిల్లా సంక్షేమ శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు.
పెద్దపల్లి మండలం బొంపల్లి గుట్టల వెంట నడిస్తున్న అనుమతులు లేని అక్రమ బండ క్వారీల్లో బ్లాస్టింగ్ లతో బండరాళ్లు ఎగిరి పడి మా పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లుతోందని బొంపల్లి గ్రామ బాధిత రైతులు పెద్దపల్లి-�
పెద్దపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం స్థానిక �
పెద్దపల్లి జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఉపాధి అవకాశాలపై సంబం�
పెద్దపల్లి జిల్లాలో వానాకాలం పంట వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నద్ధం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26 కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్ దాసరి
ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం పెద్దపల్లి మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల విద�
పెద్దపల్లి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వర్కింగ్ జర్నిలిస్టులకు విడుతల వారిగా ఇండ్ల స్థలాల సాధనే ల�
అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమాన్ని �
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షుడు ఆరెపల్లి చంద్రయ్య ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ఆయన స్వగ్రామమ�
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆదివారం ఉదయం మూసివేశారు. ఉదయం 11:30 గంటలకు దేవాలయ తలుపులను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంట
పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కల�
పెద్దపల్లి జిల్లా లో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం నాంసానిపల్లి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఇక్కడ గత నవరాత్రులు వివిధ పూజలు అందుకున�