రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు స్థానికులను హడలెత్తించాయి. ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, టౌన్ ప్లానింగ్ అధికారు�
వివిధ రంగాలలో ప్రఖ్యాతులైన సుమారు 200 మంది కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి తమ ప్రదర్శనలతో సందడి చేశారు. సంస్కృతీ, సృజనాత్మకతకు అద్దం పడుతూ నైపుణ్యతను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ ఆట.. పాటలతో కళాభిమానులను మ
దేశంలో మారిన పరిస్థితులపై ప్రజాస్వామిక వాదులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు వామపక్ష నేతలు, మాజీ విప్లవ మిత్రులను కలిసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్ కమిటీకి చెంది
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. కాగా స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం స్మ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆ
నల్గొండ జిల్లాలోని కొండ మల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపా రెడ్డి విద్యార్థుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రైవేట్ పాఠశాలల �
రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆఖరి ఘట్టంకు చేరుకుంది. ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరు�
కన్నవాళ్లను కాదు పొమ్మంటే.. ఆ మమకారంను తల్లిదండ్రులు చంపుకొని తిరగబడితే ఎదురయ్యే పరిస్థితులను ఇతివృత్తంగా నిరీక్షణ క్రియేషన్స్ బ్యానర్పై 'తిరగబడ్డ మమకారం' టైటిల్ తో లఘుచిత్రం తెరపైకి ఎక్కిస్తున్నారు.
మడక మత్స్య సహకార సంఘానికి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారులు సీనియర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, మహమ్మద్ ముఫాసిర్ అహ్మద్ లు వచ్చారు. బ్యాలెట్ పద�
మొగల్ సామ్రాజ్య విస్తరణ ఎదిరించి బహుజన రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త విన�
20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు గోదావరిఖని అశోక్ నగర్ లో గల వాటర్ ఎక్కిన సంఘటన మంగళవారం కలకలం