ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బీ వాణీ శ్రీ అన్నారు.
జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సెర్ఫ్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షిం�
పెద్దపల్లి జిల్లా మంథని సింగిల్ విండో కు సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలు దరఖాస్తుదారుడు ఇనుమల సత్యానారాయణకు రెండు వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా సహకార అధికారిణి, రాష్ట్ర సమాచార కమ�
రైతులు పంట మార్పిడీతో నే అధిక దిగుబడులను సాధించవచ్చని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం �
అఖిల భారత సహకార వారోత్సవాలను కాల్వ శ్రీరాంపూర్, కూనారం సహకార సంఘం కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి, గజవేల్లి పురుషోత్తం జాతీయ జ�
పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహస్వామి దేవాలయ జాతర ఆదాయం ఈ నెల 2నుంచి 10 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా రథోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పద్దుల కింద రూ.16,07,215 లు సమకూరిన�
కటింగ్ లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులకు సూచించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంల�
దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ �
గొర్రె కాపరుల సమస్యలు పరిష్కారం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 17న పెద్దపల్లి కలెక్టర్ ఎదుట చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గొర్రెకాపరుల సంక్షేమ సంఘం (జీకేఎస్ఎస్) నాయకులు పిల
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్ప�
పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియ�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్ర