ఎన్టీపీసీ సంస్థ నైతిక ప్రమాణాలను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్టీపీసీ స్వంతంత్ర డైరెక్టర్లు గురువారం రామగుండం ఎన్టీపీసీ పర్యటనకు విచ్చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లో ని వీఐపీ గెస్ట్ హౌజ్ చేర�
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�
ఎలాంటి సూచికలు లేకుండా ప్రధాన రహాదారి పై ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.
అక్రమంగా కూల్చివేసిన సిరిశేట్టి మల్లేశంకు న్యాయం జరిగేదాక పోరాటం ఆగదని, రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న నియంతృత్వ దుర్మార్గ పాలన సభ్య సమాజం ఖండించాలని, బాధితులకు అండగా నిలువాలని రామగుండం మాజీ శాసనస�
దేశంలో అసమానతలకు మనస్మృతి కారణమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కన్నెపల్లి అశోక్ ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి పత్రాలను గురువారం దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డు�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నేత, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు స్వగృహంలో గురువారం పడి (మెట్ల) పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రామారావు సోదరుడు పూస్కురు శ్రీనాథ
అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం ధర్మారం మండల కేంద్ర వాస్తవ్యులైన బొమ్మవరం వేణు గోపాల్ రావు రాష్ట్రస్థాయి యోగాసనాలలో విజేతగా నిలువగా ఆయనను బుధవారం స్థానిక సలాంద్రి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అలయన్స్ క్లబ్ స
ప్రజలకు నిబద్దతో కూడిన సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని, గ్రామస్తుల మన్ననలు పొందేలా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగబోయే సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం , లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు ప్రోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముక�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం పారిశుధ్యంపై సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు.
గోదావరిఖని నగరంలోని మార్కండేయ కాలనీ ప్రధాన రోడ్డు డివైడర్ ను ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. స్థానిక అడ్డగుంటపల్లి నుంచి మొదలుకొని రాజేష్ థియేటర్ వరకు సుమారు 2 కి.మీ మేర ఉన్న డివైడర్ తో పాటు మధ్యలో ఉన్న విద�
పెద్దపల్లి మండలం నిట్టూరులో 2 వార్డు సభ్యుడిగా గెలుపొందిన నీలం లక్ష్మణ్ అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్యానల్ గెలిచిన అభ్యర్థి కావడంతో తనకే ఉపసర్పంచ్ పదవి కావాలని డిమాండ్ తీసుకువచ్చారు.
దేశ రక్షణలో అనుక్షణం కృషిచేసిన పదవీ విరమణం అనంతరం అదే సేవా గుణంతో అనునిత్యం తపన పడుతూ సొంతూరికి చేరి తాను పుట్టిపెరిగిన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి సొంత ఊరును చరిత్రలో అగ్రబాగాన ఉంచాలన్న ప�