Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రాణవాయువు కొ
పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధుల విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ప్రతి పంచాయతీకి 10లక్షల చొప్పున మంజూరు చేయడంపై సర్పంచులు సంబురపడుతున్నారు. ఇటీవల జి
సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్
ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నది. కొత్తగా పట్టణాల్లో స్థానికంగానే చికిత్స అ
MLA Dasari Manohar reddy | పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అనునిత్యం అసత్యాలు, అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అసలు ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా..? అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
పదవులు, పైసల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పష్టం చేశారు. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో పదవులు, పైసల కోసం పనిచేయలేదని, ఇక్కడి నీచమైన సంస్కృతిని, వాస్తవాలను ప్రజలకు వి
Peddapalli Dist | పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో �
పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనాలయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ధి ఉత్తమ సీడ్ సైంటిస్ట్గా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సీడ్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
కర్ణాటకలోని మైసూర్ నుంచి దర్భాంగ వెళ్తున్న బాగ్మతి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో పొగలు రావడం కలకలంరేపింది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ దాటి వెళ్తున్న క్రమంలో పొగలు రావడం గమనించిన రైల్వే అధికారులు రైల�
Lightning | పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పిడుగుపాటుకు పాడి ఆవులు మృతిచెందాయి. మండలంలోని కుక్కలగూడూర్లో శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగుల కూడిన భారీ వర్షం కురిసింది
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంథనిలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరుపత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ మంథని, సెప్టెంబర్ 3: ప్రభుత్వం ఆసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేస్తూ అభాగ్యులకు భరోసానిస్తున్నదని