Peddapalli | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన వాలుక మల్లేష్ (45) హత్య( Murder) గురైన సంఘటన ప్రదేశాన్ని శుక్రవారం పెద్దపల్లి ఏసీపీఎడ్ల మహేష్(ACP Mahesh) పరిశీలించారు.
Peddapalli | పాత కక్షలతో ఓ వ్యక్తి దాడి(attack)కి పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం రాగినేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన కార్తీక్ వెంకటే�
మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు, తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు, పాతరాతి, సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లు, శాతవాహన కాలానికి చెంది�
Brutally Murdered | పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు బండరాయితో మోది హతమార్చిన సంఘటన(Brutally Murdered)సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల(Pusala)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చె�
Suicide attempt | కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్(Munsiff Court) కాంప్లెక్స్లో మంగళవారం మేకల పోశం అలియాస్ గ్యా�
MLC Kavitha | పెద్దపల్లి: రైతులపై కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతుల కోసం అహర్నిశలు ఆలోచించేది సీఎం కేసీఆర్ అని, కాంగ్రెస్ వాళ్లు చెప్పే అబద్దాలు నమ్మవద
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Peddapalli, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Peddapalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Peddapalli,
CM KCR | పేదల సంక్షేమం ఎవరైనా ఆలోచించారా? పేదింటి పిల్ల పెళ్లికి లక్ష రూపాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమన్న ఆలోచించిందా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్�
CM KCR | ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది.. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశ
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీసీతారామ సేవా సదన్, జనార్దనానంద స్వామి సేవా ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో 23వ తెలంగాణ వేద విద్వన్మహాసభలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
Jagtial | ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్.. ప్రయాణికురాలికి తిరిగి అప్పగించింది.