రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ జెండాను ఎత్తి ఉద్యమించి లక్ష్యాన్ని ఏ విధంగా ముద్దాడామో.. అదే పంథాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేదాకా నిదురపోవద్�
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్లో మంత�
పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో శనివారం పేలుడు సంబవించి ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్(28) అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్లో విధులు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది .
అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, గుండా రాజకీయాలకు భయపడనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత అన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలీవాడలో రూ. 2.80 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో వినాయక గుడి నుంచి గా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని, అంధత్వ రహిత రాష్ట్రమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా �
BRS Meeting | బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్లు, కటౌట్లు
పట్టణాలు మెరుస్తున్నాయి. స్వచ్ఛతలో దూసుకెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో అవార్డుల పంట పండిస్తున్నాయి. అందులో భాగంగా గతేడాది సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్�
మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో బాది హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్లపల్లి లింగవ్వ (45)
జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన దవాఖానను శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పోతో కలిసి తనిఖీ చేశారు
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్యన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో మంగళవారం నాలుగు గంటల పాటు ఎక్కడి రైళ్లు అ�
రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం
తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�