తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ య�
కాజీపేట్ - బల్లార్షా రైల్వే లైన్ పరిశీలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం జమ్మికుంట, పోత్కపల్లి, కొలనూర్, పెద్దపల్ల�
పెద్దపల్లి డివిజన్ తపాలా శాఖకు అవార్డుల పంట పండింది. మూడు విభాగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రమాద బీమా పథకం చేయించడంలో తెలంగాణ సరిల్ పరిధిలోనే తొలిస్థానంలో నిలువగా, సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవడం, గ్రా �
సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడబోననని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. వ్యక్తి గత పనుల కోసం ఢిల్లీకి వస్తే బీజేపీలో చేరుతున్నానని న్యూస్ చాన�
‘రాష్ట్రంలోని మా లాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఎంబీబీఎస్ సీటు వచ్చిందంటే దానికి కారణం సీఎం కేసీఆరే. ఇది మాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్య విద్య చదువుతామన�
Singareni | ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు.
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట
Madhuramma | తెలుగు రాష్ట్రాల ప్రజలకు మల్లోజుల మధురమ్మ పేరు పరిచయం అక్కర్లేదు. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన కోటేశ్వరరావు, వేణుగోపాలరావులకు జన్మనిచ్చిన మధురమ్మ (100) ఆరోగ్య పరిస్థితి పూర్తిగా