పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం తన్ను కున్నారు. భట్టి క�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలువురు రైతులు అరుదైన ఎల్లో వాటర్ మిలన్ పండిస్తున్నారు. కరీంనగర్ మండలం గోపాల్పూర్కు చెందిన మంద రాధ, తిరుపతి రైతు దంపతులు కొన్నేండ్లుగా సాగు చేస్తున్నారు. ఈ సారి కూడా నాలుగ
మక్కజొన్న కంకులు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. స్ట్రాబెర్రీ పండులా ఎరుపు రంగులో ఉండే మక్కజొన్న కంకులు మీరు ఎప్పుడైనా చూశారా? పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ మక్కజొన్న పండిస్తున్నాడు ఓ యువ రై
Students Drown | సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటు చేసుకున్నది. శుక్రవారం సెలవుదినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలోని �
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Peddapalli | తొమ్మిదో జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లా పేరును ఇనుమడింపజేసిన ఇద్దరు విద్యార్థులకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగే ఫైన్ వేడ�
నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road accidents) ఇద్దరు మరణించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా (Bhainsa) సమీంలోని నాగదేవత ఆలయం వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ బ�
దిగువ మానేరు జలాశయం నుంచి గోదావరిలో కలిసే మంథని మండలం ఆరెంద వరకు మానేరు వాగు 108 కిలో మీటర్లు ఉండగా పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 86 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. అయితే, ఈ వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహ�
minister koppula eshwar | విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొపుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి మహేశ్వర గార్డెన్లో ఇన్చార్జి ఎర్రోళ్ల �
Power Generation | పెద్దపల్లి( peddapalli) జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(super thermal power project)లో తొలిసారిగా విద్యుదుత్పత్తి నమోదైంది.
రాజ్యాంగ సంస్థను తమ జేబులో పెట్టుకొని మోడీ ఆడుతున్న నాటకాలకు తెర దించుతామని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారతీయ జూమ్లా పార్టీ అని, అం�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి - కునారం ఆర్వోబీ పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ సూచించారు.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు మొత్తం 3,316 ఇండ్లు మంజూరు చేయగా, ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగు�