పెద్దపల్లి : సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభా స్
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా స్థలం కోసం
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్న ‘ఎడ్యూష్యూర్' మ్యాగజైన్ కవర్పేజీలో ఇన్నోవేషన్లో పాల్గొన్న పెద్దపల్లి విద్యార్థులను మంత్రి కేటీఆర్ అభినందిస్తున్న ఫోటో ప్రచురి�
రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మహిళా కూలీలతో కలిసి వరి నాటేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులో వరి నాటుకు సిద్ధమవుతున్న పొలంలోకి మంత్రి కొప�
పెద్దపల్లి, జూలై 29(నమస్తే తెలంగాణ) : దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేసీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమని సంక్షే
పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పత్తిపాక జలాశయం నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
Rakhi Festival | తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ. శ్రావణ పౌర్ణమి రోజున రంగురంగుల రాఖీలు కట్టించుకుని అన్నలూ తమ్ముళ్లూ మురిసిపోతారు. ఎవరికి తెలుసు, ఆ రోజున మీరు ధరించే రాఖీ ‘మేడ్ ఇన్ పెద్దపల్లి’ అయినా కావచ్చు. ఎం
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ధర్మారం మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో బీటీ రోడ్ల (గ్రామీణ) నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంత్రి కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద
పెద్దపెల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి బండారి కుంటకు చెందిన బరియల కావ్య (20)
Manthani | మంథని మండలం ఎక్లాస్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎక్లాస్పూర్ సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది
జూలపల్లి మండలం కొత్తూరుకు చెందిన రైతు నెర్వట్ల రాయమల్లు తన నాలుగు ఎకరాల భూమిలో 28 ఏళ్లుగా బెంగన్పల్లి, దసేరి, హిమాయత్, కొబ్బరి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు. ఎంత కష్ట పడ్డా.. ఎంత పంట పండించినా చివరకు మిగ�
జ్యోతినగర్, జూన్ 13 : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్ పీకే రామయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్ల�
ధర్మారం, జూన్ 13 : బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్