పత్తి ధర పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల వ్యవధిలో 2 వేలు ధర తగ్గించడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం అమావాస్యతో మార్కెట్యార్డులో క్రయవి�
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో గురువారం కౌలు రైతు గోవిందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఇద్దరు రైతులు బలవన్మరణానికి
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను (DCM) కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన బత్తుల జలపతి-విజయ దంపతుల కుమారుడు సాయి(20), బూతగడ్డ ప్రభాకర్-జమున కొడుకు అరవింద్(20) స్నేహితులు. వీరిద్దరు అరుణాచల్, తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళ్లి రెండు రోజుల �
Peddapalli | ఏ కన్నతల్లి బిడ్డో పాపం.. జోలపాట వింటూ తల్లి వెచ్చని ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి రైల్వే పట్టాలపై( Railway track) పడి ఉంది. నవ మాసాలు మోసి కన్న తల్లికి ఎలాంటి కష్టమొచ్చిందో లేదా వదిలించుకోవాలనుకుందో తెలియదు �
ప్రభుత్వ భూమి కబ్జాపై కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి గోసిక రాజేశం నిరసన తెలిపారు. స్వయంగా రెవెన్యూ మంత్రి, కలెక్టర్కు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం పెద్దపల్లి జిల్లా
Peddapalli | పెద్దపల్లి ఎంపీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. తన నామినేషన్ను అకారణంగా రిజెక్ట్ చేశారని.. ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారని స్వతంత్ర అభ్యర్థి, న్యాయవాది పుల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసానిస్తారని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఆశగా చూసినా.. చివరకు నిరాశే మిగిలింది. ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం సభ’ భరోసా నింపలేకప
పెద్దపల్లిలో సీఎం రేవంత్ సభ ప్రయాణికులకు పాట్లు తెచ్చిపెట్టింది. ఆర్టీసీ మెజార్టీ బస్సులను సభకు పంపించడంతో పలు రూట్లలో ఒక్క బస్సూ నడువక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని �
Peddapalli | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్తో పాటు మరో 20 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించార�