ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పటికే ధరల హెచ్చు తగ్గులతో తీవ్రంగా నష్టపోతుండగా, పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 2023-24కు గానూ రికార్డు స్థాయిలో రూ. 7,68,83,968 ఆదాయం వచ్చింది. గతేడాది కం టే ఈసారి దాదాపు రూ.రెండు కోట్లు పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి చివరి వరకు మార్కెట్కు వచ్చిన వివిధ వ్యవస�
దేవరకద్ర మార్కెట్కు రైతులు ఉల్లిగడ్డను బుధవారం అత్యధికంగా తీసుకొచ్చారు. గతేడాది దిగుబడి లేక రూ.3వేల మార్క్ దాటిన ఉల్లి ధరలు ఈ ఏడాది దిగుబడులు పెరగడంతో సగం ధరకు పడిపోయాయి. కూలి, రవా ణా, పెట్టుబడి పోనూ రైత�
వేరుశనగ ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తుండడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసినా ధర మాత్రం పెరగడం లేదని.. మార్కెట్కు తీసుకొ�
అచ్చంపేట మార్కెట్లో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం ఆందోళన నిర్వహించిన విషయం విధితమే. గురువారం మార్కెట్ చైర్పర్స న్ అరుణ, మార్కెట్ కార్యదర్శి నర్సింహులు, ట్రే డర్లు, వ్యాపారులు, ర
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వేరుశనగ పోటెత్తింది. మొత్తం 206 మంది రైతులు 8,758 బస్తా ల వేరుశనగను మార్కెట్కు తీసుకొచ్చారు. వేరుశనగకు గరిష్ఠంగా రూ.7,317, మధ్యస్తంగా రూ. 7,107, కనిష్ఠంగా రూ.4,461 ధర పలికి�
మహబూబ్నగర్, జడ్చర్ల మార్కెట్లకు వేరుశనగ పోటెత్తింది. మద్దతు ధర క న్నా క్వింటాకు రూ.వెయ్యి ఎక్కువ ధర పలుకుతున్నది. పక్షం రోజులుగా వేరుశనగ అమ్మకానికి రా గా తొలుత ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా రానురానూ పెరు�
బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో వేరుశనగకు ధర పెరిగింది. గత శుక్రవారం వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రూ.87 అధికం రాగా.. సోమవారం రూ. 220 పెరిగాయి. కందులకు కూ�
మార్కెట్లో వేరుశనగకు మంచి ధర పలుకుతున్నది. గత కొన్నాళ్ల నుంచి వేరుశనగ పంటకు ధరలు రాకపోవడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు నిరాశపడేవారు. కానీ ఈ ఏడాది మాత్రం వేరుశనగకు మంచి ధర పలుకడంతో రైతులు ఆనంద�