నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సీజన్లో వేరుశనగ సాగు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు వరి, పత్తితోపాటు వేరుశనగ సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
తగ్గిన వరి.. పెరిగిన పల్లీ సాగు ఇతర పంటల వైపు రైతన్న మొగ్గు మహబూబ్నగర్ జిల్లాలో తగ్గిన వరి ఈ ఏడాది 24,118 ఎకరాల్లోనే.. భారీగా వేరుశనగ సాగు పెరుగుదల 20,761 ఎకరాల్లో పంట జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను ముంచెత్తిన ప�
మంత్రి నిరంజన్రెడ్డి | త్వరలో సీఎం కేసీఆర్చేతుల మీదుగా వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థానప చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు.