సైబర్నేరాల కట్టడికి చర్యలు లేకపోవడంతో ఈ తరహా మోసాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంటున్నది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మూడు సైబర్ ఠాణాల్లో 10 నెలల్లోనే 12 వేల కేసులకుపైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్�
దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరువీరుల త్యాగాలను మరువొద్దని, వారి త్యాగాల చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా
తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వెంటనే హోం శాఖ మంత్రిని నియమించాలని క�
దేశ రక్షణకు పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి ప్రాణత్యాగాలతోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల పాత్ర కీలకమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన�
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు అమూల్యమైనవని అన్నారు.
హైదరాబాద్లో సీసీ కెమెరాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి... ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నా.. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా.. మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయక పోరాడి ప్రాణా లు వదిలిన వీరులకు వంద�
శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను స్మరిస్తూ పోలీసు శాఖ సోమవారం నుంచి 31వరకు పోలీసు ఫ్లాగ్డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వరంగల్ పోలీసు క�
శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ డి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అమీన్ఫూర్ పోలీస్స్టేషన్ను ఆయన జిల్లా ఎస్పీ రూపేశ్తో కలసి తనిఖీ చేశారు. ఐజీ స�
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం దుకాణాలు మినహా మిగతా వ్యాపార సముదాయాలు తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం.. పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. రెండు న�
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు డయల్ 100, 112 కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిర�