దేశ రక్షణకు పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి ప్రాణత్యాగాలతోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల పాత్ర కీలకమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన�
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు అమూల్యమైనవని అన్నారు.
హైదరాబాద్లో సీసీ కెమెరాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి... ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నా.. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా.. మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయక పోరాడి ప్రాణా లు వదిలిన వీరులకు వంద�
శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను స్మరిస్తూ పోలీసు శాఖ సోమవారం నుంచి 31వరకు పోలీసు ఫ్లాగ్డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వరంగల్ పోలీసు క�
శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ డి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అమీన్ఫూర్ పోలీస్స్టేషన్ను ఆయన జిల్లా ఎస్పీ రూపేశ్తో కలసి తనిఖీ చేశారు. ఐజీ స�
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం దుకాణాలు మినహా మిగతా వ్యాపార సముదాయాలు తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం.. పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. రెండు న�
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు డయల్ 100, 112 కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిర�
జిల్లాలో శాంతిభద్రతలు, పౌరుల రక్షణే లక్ష్యంగా పని చేస్తానని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో నేరాలు, ప్ర�
హైదరాబాద్లో అధ్వాన్నంగా మారుతున్న శాంతి భద్రతలను చక్కబెట్టేందుకు అర్ధరాత్రి నగర పోలీస్ బాస్తో పాటు సిబ్బంది రోడ్లపైకి వస్తున్నారు. భయం నీడలోకి వెళ్తున్న నగర ప్రజలకు భరోసా కల్పించేందుకు సీపీ చర్యల�
‘శాంతిభద్రతల పరిరక్షణ కోసం గస్తీ చెయ్యమంటే పోలీస్స్టేషన్లో ఏం చేస్తున్నావ్' అంటూ నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రాజును మందలించారు. నగరంలో వరుసగా హత�
శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 4
శాంతి భద్రతలు కాపాడడం మనందరి బాధ్యత అని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ చౌరస్తా, బాలాజీనగర్, అంబేద్కర