‘శాంతిభద్రతల పరిరక్షణ కోసం గస్తీ చెయ్యమంటే పోలీస్స్టేషన్లో ఏం చేస్తున్నావ్' అంటూ నగర పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రాజును మందలించారు. నగరంలో వరుసగా హత�
శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 4
శాంతి భద్రతలు కాపాడడం మనందరి బాధ్యత అని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ చౌరస్తా, బాలాజీనగర్, అంబేద్కర
అధికారాన్ని వికేంద్రీకరణ చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లి, ప్రజలను అందులో భాగస్వామ్యం చేయడంతో వారికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నదని కలెక్టర్ నారాయణరెడ్డ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ప్రజలకు కల్పించిన శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తదితర విజయాలను తెలియజేస్తూ ఆదివారం జిల్లా కే�
Minister Jagadish reddy | రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన పలు కార్యక్రమాలతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, సింగరేణి, భైంసా లాంటి ప్రాంతాల్లో శాంతిభద్రతలు పోలీసులకు సవాల్గా తీసుకోవాల్సిన పరి�
ఎదులాపురం, ఏప్రిల్ 19: జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శాంతిభద్రతలపై స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్�