పేదలకు పంపిణీ చేసే బియ్యం భద్రమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోదాములో నిల్వ చేయాల్సిన పీడీఎస్ రైస్ను ఆరుబయట పెట్టారు. కనీస భద్రతా చర్య లు తీసుకోకపోవడంతో కోతుల గుంపు చేరి చిందరవందర చేస్తున్నాయ�
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యం మాయమైంది. టాస్క్ఫోర్స్, సివిల్ సైప్లె అధికారులు గురువారం రాత్రి నుంచి చేస్తున్న దాడుల్లో ఈ విషయం వెలుగులోకి
సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా రేషన్ బియ్యం అందించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సరిపడే సన్నబియ్యం ఒకేసారి పంపిణీపై రేషన్ డీలర్లతో శుక్ర�
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హిమాయత్ నగర్లోని ఆదర్శబస్తీలో ఉన్న 602 రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన�
ప్రజా పంపిణీకి చెందిన చౌకదుకాణాల వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథులుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నయవం చనకు గురిచేసింది. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ�
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఇటీవల ఊహాగానాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో పలు విషయాలు పంచుకున్నారు. సీఎం రేసులో తాను లేనని స్పష్టం చే�
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు.
పీడీఎస్ బియ్యం కోసం డీలర్లు, ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపులకు అందాల్సిన బియ్యం నెలాఖరుకు చేరుతున్నాయి. రైస్ అలాట్మెంట్కు సివిల్ సప్లయ్ సిబ్బంది, రేషన్ కోటాకు డ�
PDS Rice | ఖిల్లా ఘనపూర్ మండలం సోలిపూర్ గ్రామములో సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ.. జిల్లా అధికారులను సంతృప్తి పరుస్తూ తప్పించుకుంటున్నాడు. సదరు యజమాని మిల్లుపై దాడి చేసి పీడీఎస్ బియ్యాన్
దొంగతనాలను అరికట్టడంలో భాగంగా వనపర్తి జిల్లాలోని (Wanaparthy) ఖిల్లా ఘనపూర్ మండలంలో ఉన్న గ్రామపంచాయతీలు, తండాల్లోని 63 దేవాలయాలకు డిజిటల్ తాళాలు అమర్చారు. ప్రజలు కాడా తమ ఇండ్లకు డిజిటల్ తాళాలను బిగించుకోవాల�
పేదలకు అందాల్సిన పీడీఎస్ బియాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో గుట్టుగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి అందిన కాడికి దోచుకుంటున్నారు.
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతున్నది. అక్రమార్జనకు అలవాటుపడిన బియ్యం స్మగ్లర్లు కొందరు అధికారులు, పోలీసులతో భేరాలు కుదుర్చుకొని మరీ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి!? ఇద�
Nadendla Manohar | పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన రెండో గోదాములపై క�