ఇబ్రహీంపట్నం, జూన్ 30 : సంచలనం సృష్టించిన రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసులో మరో ఇద్దరు నిందితులపై గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం
24 గంటల్లోనే నిందితుల అరెస్టు పోక్సో చట్టం కింద కేసులు నమోదు సికింద్రాబాద్, జూన్ 9: ఒకడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. మరొకడు ప్రేమ, పెండ్లి పేరిట మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఇద్దరూ �
జయశంకర్ భూపాలపల్లి : నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని భూపాలపల్లి డీఎస్పీ ఏ. రాములు హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నకిలీ
రైతాంగం నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగేశ్వర్రావు, వ్యవసాయ అధికారి వై సుచరిత అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమ
జైల్లో పరిచయం అయిన దొంగలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో భార్యాభర్తలు, కుమారుడితో పాటు 5మంది ఉన్నారు.
మెదక్, ఫిబ్రవరి 9 : గత ఏడాది నవంబర్ 2న మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫాజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ సూప�
మెదక్, ఫిబ్రవరి 9 : గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫోజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ�
ఒడిశా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్ మియాపూర్లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు రూ.1.80 కోట్ల విలువైన 800కిలోల గంజాయి స్వాధీనం పరారీలో ఇద్దరు ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఆరుగురు, పీడీ యాక్ట్ నమోదు వివరా�
సోషల్ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యలపై పోలీసుల నజర్ ఐటీ యాక్ట్ కింద ఎక్కువ సార్లు అరెస్టయితే పీడీ యాక్ట్ కోల్కతాకు చెందిన ఓ సైబర్ నేరగాడు సిమ్స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. ఒకటికి మించి అదే నేర�
PD Act against the accused in the cannabis case | పలుసార్లు గంజాయిని రవాణా చేస్తూ పట్టబడినా తీరుమార్చుకోని వ్యక్తిపై సూర్యాపేట పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బిహార్కు చెందిన
అమరావతి : ఎర్రచందనం అడవుల నరికివేత సమస్యను కారకులైన స్మగ్లర్లపై కడప జిల్లా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరుడు గట్టిన ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు చాపాడు మండలం ఖాదర్పల్లిక
నీలగిరి: నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి నిందితులను చంచల్గూడ జైలుకు తరలించినట్లు నల్గొండ రూ�
సికింద్రాబాద్ : నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ ఆదేశాలమేరకు బోయిన్పల్లి పోలీసులు రౌడీషీటర్ రుద్రంగి సాయికిరణ్ అలియాస్ బియ్యం సాయి (27) పైన పీడీ యాక్టును ప్రయోగించారు. ఇప్పటికే తొమ్మిది వివిధ కేసుల్ల�
కాచిగూడ : జల్సాలకు అలవాటుపడి రద్ధీగా ఉన్న ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు యువ నేరస్తులపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీయాక్ట్ విధించారు. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర�