చార్మినార్ : యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ గంజాయికి అలవాటు చేస్తున్న గంజాయి విక్రేతలపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రజలను భయాందో ళనలకు గురిచేస్తున్న రౌడీషీటర్ గువ్వల పవన్కుమార్ అలియాస్ బిల్లా పవన్ (28) పై పీడీ యాక్టు నమోదయి�
PD Act on rowdy sheeter | సదాశివనగర్ మండలం అమర్లబండకు చెందిన కుంట రతన్కుమార్ అనే రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో 12 నేరపూరిత కేసులు
డిఐజి రంగనాధ్ | జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించా�
సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): గంజాయి దందాపై రాచకొండ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ర్టాలకు వయా హైదరాబాద్ మీదుగా వెళ్లకుండా పూర్తి నిఘా పెట్టడంతో ఐదేండ్లలో మొత్తం 7,371 కిలోల గం�
మంత్రి కేటీఆర్ పీఏనంటూ వసూళ్లు | మంత్రి కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజుపై బంజారాహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
జోగులాంబ గద్వాల : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న వజ్జగోని నరసింహ గౌడ్ పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. �
చట్టాలు బలోపేతం చేస్తేనే అడ్డుకట్ట దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విత్తన చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నకిలీ విత్తన
మంచిర్యాల : ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సహా మరో ముగ్గురు వ్యాపారులపై పోలీసులు పీడీ చట్టం అమలు చేశారు. ఈ ఘటన మంచిర్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను వి
క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన సాదు రాజుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదివారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను �
క్రైం న్యూస్ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి డబ్బు, ఇతర వస్తువులను దోచుకోనే దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు దోపిడీ దొంగలపై వరంగల్ పోలీ�
సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ) : భార్య వదిలేసి వెళ్లిందని మహిళల మీద కోపం పెంచుకుని 18 ఏండ్లలో 17మంది మహిళలను హత్య చేసిన మైనం రాములుపై గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ విధించార