గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస�
హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాత మలక్పేటకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖాద్రీపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఖాద్రీ అలియాస్ క�
ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. ఈ మేరకు రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు గురువారం పీడీయాక్ట్ నమోదు చేశారు. రాజాసింగ్ను అరెస్ట్ చేస�
వ్యాపారిని హత్య చేసిన రౌడీషీటర్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న వ్యాపారిని హత్య చేయడంతో అరెస్టు చేశారు
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లపై రాచకొండ సీపీ మహేశ్భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన మహ్మద్ అన్సర్, పీఎం హసనేయిర్లు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచ�
ఇబ్రహీంపట్నం, జూన్ 30 : సంచలనం సృష్టించిన రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసులో మరో ఇద్దరు నిందితులపై గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం
24 గంటల్లోనే నిందితుల అరెస్టు పోక్సో చట్టం కింద కేసులు నమోదు సికింద్రాబాద్, జూన్ 9: ఒకడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. మరొకడు ప్రేమ, పెండ్లి పేరిట మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఇద్దరూ �
జయశంకర్ భూపాలపల్లి : నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని భూపాలపల్లి డీఎస్పీ ఏ. రాములు హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నకిలీ
రైతాంగం నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగేశ్వర్రావు, వ్యవసాయ అధికారి వై సుచరిత అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమ
జైల్లో పరిచయం అయిన దొంగలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో భార్యాభర్తలు, కుమారుడితో పాటు 5మంది ఉన్నారు.