‘నిర్బంధ చట్టాలు (పీడీ యాక్ట్) అత్యంత కఠి నమైనవి. విచారణ లేకుండా నిర్బం ధంలో ఉన్న వారి వ్యక్తిగత స్వేచ్ఛను అవి హరిస్తాయి. ఇటువంటి సమ యంలో చట్టంలోని నిబంధనలు మా త్రమే నిందితునికి రక్షణ కల్పిస్తాయి’ అని సు�
తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల �
వానకాలం వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. మంచి దిగుబడులు సాధించాలంటే విత్తనాలే మూలాధారం.. నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసు�
రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శా�
కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీడీఎస్ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడైన నవీన్రెడ్డిపై రాచకొండ కమిషనర్ చౌహాన్ శుక్రవారం పీడీయాక్టు నమోదు చేశారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మం గళవారం జిల్లాలో పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఉన్న రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్
వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతున్నది. వారు వాడిన కారు, సెల్ఫోన్ల లొకేషన్లను గుర్తించారు.
గోవాకు చెందిన డ్రగ్స్ డాన్లపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. గోవాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. మాఫియా కింగ్ పిన్లుగా వ్యవహరించిన ఎడ్విన్, ప్రితీశ్ నారాయ�
ప్రపంచానికి ఆహారం రావాల్సింది వ్యవసాయం నుంచేనని, ఈ రంగంపై ప్రభుత్వాల దృక్పథం ఇకనైనా మారాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాల ద్వారానే దిగుబడి పెరుగుతుందని