ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
నిర్మాణ రంగంతోనే 23 శాతం వాయు కాలుష్యం, 50 శాతం వాతావరణ మార్పు, 40 శాతం తాగునీటి కాలుష్యం, 50 శాతం వ్యర్థాలు పోగవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు టీ వర్క్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్వాల్కామ్ ఇండియా కంపెనీ మద్దతుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బహుళ లేయర్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ సదుపాయాన్న
Shoaib Akhtar | వన్డే ప్రపంచకప్-2023 కౌంట్డౌన్ మొదలైంది. ఐసీసీ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. టైటిల్ పేవరెట్లుగా జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు �
Asia Cup-2023 | ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జైషా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉలిక్కిపడింది. ఆసియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను కోరి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నియంత్రణను సమర్థంగా అమలు చేసి, ఎస్యూపీ రహితంగా తీర్చిదిద్దిన పట్టణాలకు బహుమతులు ఇవ్వనున్నట్టు మున్సిపల్శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించాయి.
గతంలో నాలుగు దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టి సభ్య దేశాల ముందు నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్తరాగం అందుకుంది. ఇప్పుడు అదే ప్రతిపానదలో కాస్త మార్పులు చేసి ముక్కోణపు టోర�
పాకిస్తాన్ కు చెందిన ఓ ఔత్సాహిక మహిళా క్రికెటర్ కు జాతీయ జట్టులో చోటు కల్పిస్తానని నమ్మించి.. ఆమెను లైంగికంగా వేధించిన మాజీ బౌలర్, జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్�
మహిళా క్రికెటర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై జాతీయ స్ధాయి కోచ్ నదీం ఇక్బాల్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సస్పెండ్ చేసింది.
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యా�
ఇస్లామాబాద్: మన దాయాది దేశం పాకిస్థాన్ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చైర్మన్గా వచ్చిన మాజీ కెప్టెన్ రమీజ్ రజా.. క్రికెటర్�