Asia Cup | గతకొంతకాలంగా ఆసియాకప్, ప్రపంచకప్ విషయంలో పాక్ పెద్ద డ్రామా నడిపిస్తున్నది. ఇటీవల, హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించిన పీసీబీ.. తాజాగా టోర్నీ నిర్వహణపై రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తు
భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్స్ క్లియరెన్స్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ ప�
ODI World Cup-23 | ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్కు భారత్ వేదిక జరుగనున్నది. అక్టోబర్ - నవంబర్ మధ్య జరిగే టోర్నీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది. అయితే, ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీక
ODI WC | ఈ ఏడాది ఆసియా కప్ (Asia Cup)కు పాక్ (Pak) ఆతిథ్యం ఇవ్వనున్నది. మరో వైపు ఐసీసీ మెగాటోర్నీ అయిన వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ క్రమంలో భారత్ - పాక్ల మధ్య కొంతకాలంగా టోర్నీల మాటల తూటా�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
నిర్మాణ రంగంతోనే 23 శాతం వాయు కాలుష్యం, 50 శాతం వాతావరణ మార్పు, 40 శాతం తాగునీటి కాలుష్యం, 50 శాతం వ్యర్థాలు పోగవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు టీ వర్క్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్వాల్కామ్ ఇండియా కంపెనీ మద్దతుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బహుళ లేయర్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ సదుపాయాన్న
Shoaib Akhtar | వన్డే ప్రపంచకప్-2023 కౌంట్డౌన్ మొదలైంది. ఐసీసీ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. టైటిల్ పేవరెట్లుగా జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు �
Asia Cup-2023 | ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జైషా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉలిక్కిపడింది. ఆసియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను కోరి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నియంత్రణను సమర్థంగా అమలు చేసి, ఎస్యూపీ రహితంగా తీర్చిదిద్దిన పట్టణాలకు బహుమతులు ఇవ్వనున్నట్టు మున్సిపల్శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించాయి.
గతంలో నాలుగు దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టి సభ్య దేశాల ముందు నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్తరాగం అందుకుంది. ఇప్పుడు అదే ప్రతిపానదలో కాస్త మార్పులు చేసి ముక్కోణపు టోర�