పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రకంపనలు మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్లో ఆ జట్టు పేలవ ఆటతీరు కనబరుస్తుండగా.. పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Babar Azam: వరల్డ్కప్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. నెదర్లాండ్స్, శ్రీలంక పై మాత్రమే నెగ్గింది. ఈనెల 14న అహ్మదాబాద్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఓడిన బాబర్ సేన ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, అఫ�
ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీస
రోజురోజుకు బెంబేలెత్తిసున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త పంథాను ఎంచుకొన్నది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అధునాతన పద్ధతులను అవలంబించేలా ప్రయత్నిస్త�
World Cup | ఐసీసీ వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నది. భారత్ వేదిక జరిగే మెగా టోర్నీకి వచ్చేందుకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. అయితే, పాక్ జట్టు మాత్రం ఆందోళనకు గురవుతున్నది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు దాయాద�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్థాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగాటోర్నీకి దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది.
BCCI Share : ఐసీసీలో ఉన్న 600 మిలియన్ల డాలర్ల పూల్ నుంచి బీసీసీఐ(BCCI)కి 230 డాలర్లు కేటాయించారు. అంటే అది 38.5 శాతం అన్నమాట. అంత మొత్తాన్ని కేవలం బీసీసీఐకి ఎలా చెల్లిస్తారని పాక్ క్రికెట్ బోర్డు నిరుత్సాహాన్ని వ్య�
Asia Cup | గతకొంతకాలంగా ఆసియాకప్, ప్రపంచకప్ విషయంలో పాక్ పెద్ద డ్రామా నడిపిస్తున్నది. ఇటీవల, హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించిన పీసీబీ.. తాజాగా టోర్నీ నిర్వహణపై రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తు
భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సిద్ధమైనట్లు సమాచారం. భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్స్ క్లియరెన్స్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ దేశ ప�
ODI World Cup-23 | ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచ కప్కు భారత్ వేదిక జరుగనున్నది. అక్టోబర్ - నవంబర్ మధ్య జరిగే టోర్నీ షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది. అయితే, ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్ను సిద్ధం చేసి ఐసీసీక
ODI WC | ఈ ఏడాది ఆసియా కప్ (Asia Cup)కు పాక్ (Pak) ఆతిథ్యం ఇవ్వనున్నది. మరో వైపు ఐసీసీ మెగాటోర్నీ అయిన వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ క్రమంలో భారత్ - పాక్ల మధ్య కొంతకాలంగా టోర్నీల మాటల తూటా�
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి (ICC One Day World Cup) భారత్ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభమవుతుంది. ఫైనల్ సహా మొత్తం 46 మ్యాచ్లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.
నిర్మాణ రంగంతోనే 23 శాతం వాయు కాలుష్యం, 50 శాతం వాతావరణ మార్పు, 40 శాతం తాగునీటి కాలుష్యం, 50 శాతం వ్యర్థాలు పోగవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు టీ వర్క్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్వాల్కామ్ ఇండియా కంపెనీ మద్దతుతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బహుళ లేయర్ పీసీబీ ఫ్యాబ్రికేషన్ సదుపాయాన్న