Pakistan Cricket: పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ను సెలక్షన్ కమిటీ సభ్యుడిగా తీసుకోవడంపై పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక కళంకితుడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని...
Pakistan Tour Of Australia: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్ జట్టులో 18 మంది సభ్యులను ఎంపిక చేయగా.. టీమ్ మేనేజ్మెంట్గా ఏకంగా 17 మందిని పంపిస్తుండటం గమనార్హం.
IPL: ఆటకు ఆటతో పాటు ఆటగాళ్లకు సంపాదన, అభిమానులకు వినోదాన్ని అందిస్తున్న ఈ మెగాటోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అమితాసక్తిని కనబరుస్తారు. ఒకటి, రెండు సీజన్లలో మెరుగైన ప్
ICC Champions Trophy 2025: భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. భారత్తో పాటు మరికొన్ని జట్లు కూడా ఇదే కారణాన్ని చూపుతుండటంతో ఐసీసీ..
Pakistan Cricket Crisis: రెండు నెలల క్రితం వన్డేలలో నెంబర్ వన్ టీమ్గా ఉన్న జట్టు లీగ్ దశ కూడా దాటకుండా ఇంటిముఖం పట్టడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీరియస్గా తీసుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ప్రకంపనలు మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్లో ఆ జట్టు పేలవ ఆటతీరు కనబరుస్తుండగా.. పీసీబీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Babar Azam: వరల్డ్కప్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. నెదర్లాండ్స్, శ్రీలంక పై మాత్రమే నెగ్గింది. ఈనెల 14న అహ్మదాబాద్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఓడిన బాబర్ సేన ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, అఫ�
ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీస
రోజురోజుకు బెంబేలెత్తిసున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త పంథాను ఎంచుకొన్నది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు అధునాతన పద్ధతులను అవలంబించేలా ప్రయత్నిస్త�
World Cup | ఐసీసీ వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నది. భారత్ వేదిక జరిగే మెగా టోర్నీకి వచ్చేందుకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. అయితే, పాక్ జట్టు మాత్రం ఆందోళనకు గురవుతున్నది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు దాయాద�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్థాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగాటోర్నీకి దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది.
BCCI Share : ఐసీసీలో ఉన్న 600 మిలియన్ల డాలర్ల పూల్ నుంచి బీసీసీఐ(BCCI)కి 230 డాలర్లు కేటాయించారు. అంటే అది 38.5 శాతం అన్నమాట. అంత మొత్తాన్ని కేవలం బీసీసీఐకి ఎలా చెల్లిస్తారని పాక్ క్రికెట్ బోర్డు నిరుత్సాహాన్ని వ్య�