Konda Surekha | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రోజురోజుకూ దూరమవుతున్నారా? పెద్ద ఎత్తున దుమారం రేపిన ఆమె ఓఎస్డీ వ్యవహారం అనంతరం ఆ విభాగం ముఖమే చూడటం లేదా? అసలు
Pakistan Cricket Board: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్ను ఆడబోమని పాకిస్థాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ను ఆడాలంటే కొన్ని షరతులు పెట్టింది. ఐసీసీకి ఆ షరతులన�
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర
Salman Agha : పదో సీజన్ టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాను విలేకరులు ప్రశ్నించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
India vs Pakistan: రాజకీయాలకు క్రికెట్ బలి అవుతున్నది. వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే దాని ప్రభావం యావత్ ప్రపంచ క్రికెట్పై పడనున్నది. ఇండోపాక్ మ్యాచ్ జరగకపోతే సుమారు 4500 కోట్ల విలువైన
T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Ajinkya Rahane : పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త నాటకానికి తెరతీసింది. అయితే.. పాక్ బోర్డు బాయ్కాట్ వార్తలను భారత మాజీ క్రికెటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఖండించాడు.
T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రపంచకప్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
T20 World Cup : బంగ్లాదేశ్ కు మద్దతుగా తమ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోదని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తేల్చిచెప్పింది.
PCB | కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్�
కాలుష్య నియంత్రణ మం డలి కార్యకలాపాలు నిర్వర్తించే ఉన్నతాధికారికి కనీస సమాచారం లేకుండా కిందస్థాయి ఉద్యోగులు నేరుగా పర్యావరణ మంత్రితో ప దవులు పొందడం విస్మయానికి గురిచేస్తున్నది.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఒకే ఉద్యోగికి మూడు కీలక బాధ్యతలు అప్పగించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు అయిన బోర్డులోని ఓ అధికారికి ఏకంగా డిపార్ట్మెంట్కు చ�
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న
ICC : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఐసీసీ విడుదల చేసిన టికెట్ పోస్టర్పై పాకిస�
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యా న్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభు త్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించిం ది. అన్ని