Pakistan Cricket Board: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్ను ఆడబోమని పాకిస్థాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ను ఆడాలంటే కొన్ని షరతులు పెట్టింది. ఐసీసీకి ఆ షరతులన�
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర
Salman Agha : పదో సీజన్ టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాను విలేకరులు ప్రశ్నించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
India vs Pakistan: రాజకీయాలకు క్రికెట్ బలి అవుతున్నది. వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే దాని ప్రభావం యావత్ ప్రపంచ క్రికెట్పై పడనున్నది. ఇండోపాక్ మ్యాచ్ జరగకపోతే సుమారు 4500 కోట్ల విలువైన
T20 World Cup : ఆటలోనే కాదు నిర్ణయాలలోనూ అనిశ్చితికి తామే కేరాఫ్ అని చాటుకుంది పాకిస్థాన్. టీ20 ప్రపంచకప్ పోటీలకు వారం రోజులే ఉందనగా పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Ajinkya Rahane : పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త నాటకానికి తెరతీసింది. అయితే.. పాక్ బోర్డు బాయ్కాట్ వార్తలను భారత మాజీ క్రికెటర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) ఖండించాడు.
T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ప్రపంచకప్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
T20 World Cup : బంగ్లాదేశ్ కు మద్దతుగా తమ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోదని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తేల్చిచెప్పింది.
PCB | కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్�
కాలుష్య నియంత్రణ మం డలి కార్యకలాపాలు నిర్వర్తించే ఉన్నతాధికారికి కనీస సమాచారం లేకుండా కిందస్థాయి ఉద్యోగులు నేరుగా పర్యావరణ మంత్రితో ప దవులు పొందడం విస్మయానికి గురిచేస్తున్నది.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఒకే ఉద్యోగికి మూడు కీలక బాధ్యతలు అప్పగించడమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు అయిన బోర్డులోని ఓ అధికారికి ఏకంగా డిపార్ట్మెంట్కు చ�
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న
ICC : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఐసీసీ విడుదల చేసిన టికెట్ పోస్టర్పై పాకిస�
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యా న్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభు త్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించిం ది. అన్ని
ఒక్కొక్క ఉన్నతాధికారికి రూ.లక్షల్లో జీతాలు.. అన్ని అలవెన్స్లు వర్తించేలా సర్వీస్ రూల్స్.. ప్రభుత్వ శాఖలన్నింటి కంటే మెరుగైన వసతులు.. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటంతో ఇంక్రిమెంట్లు, పదోన్నతుల్లో మిగతా శ�