పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం విధించిన ఆంక్షలు.. పేటీఎం మొబైల్ పేమెంట్ యాప్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Paytm-RBI | నిరంతరం నిబంధనలను ఉల్లంఘించినందువల్లే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆంక్షలు విధించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు. మంగళవారమే ఈ సమావేశం జరిగినట్టు బుధవారం సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది.
UPI | యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది చెల్లింపులు చేయలేకపోయారు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సహా యాప్లో యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది సోషల్ మీడియా�
పేటీఎంకు మద్దతుగా పదికిపైగా స్టార్టప్లు కదిలాయి. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఇటీవలి ఆంక్షలు సరికాదని, పునరాలోచించాలని కోరుతూ అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఇటు రిజర్వ్ బ్యాంక�
Paytm-RBI | పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిలెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ నిషేధం నేపథ్యంలో ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్స్ డౌన్ లోడ్లు గణనీయంగా పెరిగాయి.
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణ లోపాలు, కేవైసీలో అవకతవకల నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ ఫెసిలిటీ కల్పించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు
Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లేదా పేటీఎం’ షేర్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్గత ట్రేడింగ్ లో లోయర్ సర్క్యూట్ రూ.438.35ను తాకింది.
మనీలాండరింగ్ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్, సంబంధిత బ్యాంక్ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్పై రిజర్వ�
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝళిపించింది. బుధవారం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 29 తర్వాత దాదాపుగా అన్ని పీపీబీఎల్ సేవలు న
స్మార్ట్ఫోన్ ఉన్న చాలామంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏం వినియోగిస్తున్నారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ను ఉపయోగించి చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు.
ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం ఏకంగా వెయ్యి మందికిపైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టడం, వ్యయ నియంత్రణ దిశగా వెళ్తుండటంతో సేల్స్, ఇంజినీరింగ్ తదితర విభాగా�