ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి తీవ్�
తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) �
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు
ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భా�
లెప్రసీ నిర్మూలనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. రోగులను ముందుగా గుర్తించి వారికి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బీపీ, షూగర్ వ్యాధి గ్రస్తులకు ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి�
ప్రభుత్వ దవాఖానలో చి కిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు రోగులపై నిర్లక్ష్యం వహించకుండా వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
దవాఖానల్లో వైద్యం కోసమో, ఉపాధి నిమిత్తమో, మరేదైనా పని కోసమో హైదరాబాద్ వచ్చి.. బస చేసేందుకు చోటు లేక రాత్రివేళల్లో ఏ రోడ్డుపైనో సేదతీరే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వణికించే చలిలో కనీసం దుప్పటి కూడా ల�
ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్ను అందించి వారిలో మనోధైర్యాన్ని