నిలోఫర్ దవాఖానలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పరిపాలనా, జలమండలి అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా మూడు రోజులుగా పలు విభాగాల్లో నీరు లేక రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దవాఖానల�
జిల్లాలో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా ప్రజలను కబలిస్తుంది. ఏటికేటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటం, గ్రామాల్లో అవగాహన లేక అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ కారక వ్యా�
బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాతాశిశు దవాఖాన ఏర్పాటు చేసింది. వంద పడకల దవాఖాన భవనం నిర్మాణం చేసి రోగులకు కార్పొరేట్ వైద్యం అందించింది. గర్భిణులకు రక్త, మూత్ర పర�
నగరంలోని సర్కార్ దవాఖానల్లో తాగునీరు లేక రోగులు, వారి సహాయకులు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్యశాలల్లో నీటి ట్యాంకులు మరమ్మతులకు నోచుకోకపోవ�
దస్తురాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గతేడాది పక్క గ్రామం అయిన పెర్కపల్లెలో పిడుగు పడడంతో పీహెచ్సీలో విద్యుత్ వైరింగ్ కాలిపోయింది.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వంలో కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మించిన సూపర్స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవల్లో డొల్ల తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద దవాఖానగా పేరుగాంచిన మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దవాఖానలోని రోగులపై దాడి చేశాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, �
రోగుల సౌకర్యార్థం నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన ఈవినింగ్ ఓపీ సేవలు కనుమరుగైపోయాయి. ఉదయం సమయంలో రద్దీగా ఉండే ఓపీ వల్ల అటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడం, ఇటు రోగులు ఇబ్బందులక�
‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు. ప్రాణం పోసే వైద్యుడే ప్రత్యక్ష దైవమనేది దానర్థం. ఇది ఒకప్పటి పాత కాలపు వైద్యులకు సరిపోయే మాట. కానీ, ప్రస్తుత కాలంలో వైద్యం పక్కా వ్యాపారంగా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
Collector Rizwan Basha | ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
ఏజెన్సీలో వై ద్యం అందని ద్రాక్ష గా మారింది. పీహెచ్సీల్లో వైద్యులు అం దుబాటులో ఉండక, పల్లె దవాఖానలు స మయానికి తెరుచుకోక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్ర�
Aadhaar Card | వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ �