ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద దవాఖానగా పేరుగాంచిన మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దవాఖానలోని రోగులపై దాడి చేశాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, �
రోగుల సౌకర్యార్థం నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన ఈవినింగ్ ఓపీ సేవలు కనుమరుగైపోయాయి. ఉదయం సమయంలో రద్దీగా ఉండే ఓపీ వల్ల అటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడం, ఇటు రోగులు ఇబ్బందులక�
‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు. ప్రాణం పోసే వైద్యుడే ప్రత్యక్ష దైవమనేది దానర్థం. ఇది ఒకప్పటి పాత కాలపు వైద్యులకు సరిపోయే మాట. కానీ, ప్రస్తుత కాలంలో వైద్యం పక్కా వ్యాపారంగా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
Collector Rizwan Basha | ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
ఏజెన్సీలో వై ద్యం అందని ద్రాక్ష గా మారింది. పీహెచ్సీల్లో వైద్యులు అం దుబాటులో ఉండక, పల్లె దవాఖానలు స మయానికి తెరుచుకోక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్ర�
Aadhaar Card | వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ �
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర ఆరోగ్యంగా ఉంటుంది...రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనేది కేసీఆర్ సర్కార్ సిద్ధాంతం. అందుకోసం గ్రేటర్లోని అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ను అన్ని
రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో ప్రజలకు అందిస్తున్న వైద్
అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను (Patients) కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయారు.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని ఏకైక ప్రైవేట్ మెడికల్ కళాశాల, దవాఖాన కావడంతో ఉమ్మడి జిల్లాకు చెంది న రోగులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి వస్తున్నా.. ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లో న�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్న జాతీయ
ఆర్థరైటిస్పై అవగాహన కలిగి ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం సాధ్యమే అని మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన ప్రముఖ రుమటాలజిస్ట్ డా.సౌమ్య అన్నారు. ప్రపంచ ఆర్థర