: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్ల
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షా పుల బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్
తుంటి నొప్పితో నడవలేని స్థితిలో ఉన్న రోగులకు మందులు పనిచేయని పరిస్థితిలో చివరి అవకాశం హిప్ రీప్లేస్మెంటే! అయితే ఒకప్పుడు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స అంటే చాలామంది భయపడేవారు. కారణం పెద్ద కోత, �
నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండ�
నిలోఫర్ దవాఖానలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పరిపాలనా, జలమండలి అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా మూడు రోజులుగా పలు విభాగాల్లో నీరు లేక రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దవాఖానల�
జిల్లాలో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా ప్రజలను కబలిస్తుంది. ఏటికేటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటం, గ్రామాల్లో అవగాహన లేక అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ కారక వ్యా�
బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాతాశిశు దవాఖాన ఏర్పాటు చేసింది. వంద పడకల దవాఖాన భవనం నిర్మాణం చేసి రోగులకు కార్పొరేట్ వైద్యం అందించింది. గర్భిణులకు రక్త, మూత్ర పర�
నగరంలోని సర్కార్ దవాఖానల్లో తాగునీరు లేక రోగులు, వారి సహాయకులు దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైద్యశాలల్లో నీటి ట్యాంకులు మరమ్మతులకు నోచుకోకపోవ�
దస్తురాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గతేడాది పక్క గ్రామం అయిన పెర్కపల్లెలో పిడుగు పడడంతో పీహెచ్సీలో విద్యుత్ వైరింగ్ కాలిపోయింది.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వంలో కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మించిన సూపర్స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవల్లో డొల్ల తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పెద్ద దవాఖానగా పేరుగాంచిన మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దవాఖానలోని రోగులపై దాడి చేశాయి. వైద్యం కోసం వచ్చిన రోగులు, �
రోగుల సౌకర్యార్థం నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన ఈవినింగ్ ఓపీ సేవలు కనుమరుగైపోయాయి. ఉదయం సమయంలో రద్దీగా ఉండే ఓపీ వల్ల అటు వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడం, ఇటు రోగులు ఇబ్బందులక�