రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో ప్రజలకు అందిస్తున్న వైద్
అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను (Patients) కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయారు.
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని ఏకైక ప్రైవేట్ మెడికల్ కళాశాల, దవాఖాన కావడంతో ఉమ్మడి జిల్లాకు చెంది న రోగులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి వస్తున్నా.. ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సేవలు అందించడం లో న�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజన్నసిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రిని మంగళవారం ఆమె సందర�
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్న జాతీయ
ఆర్థరైటిస్పై అవగాహన కలిగి ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం సాధ్యమే అని మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన ప్రముఖ రుమటాలజిస్ట్ డా.సౌమ్య అన్నారు. ప్రపంచ ఆర్థర
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జ�
జిల్లాలోని 9 మండలాలకు 9 అంబులెన్స్లు ఉండగా నిత్యం రోగులను ములుగు ప్రభుత్వ దవాఖానకు తీసుకువస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఇక్కడి వైద్యులు ఎంజీఎం హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నారు. దీంతో 108 వాహనాలు రికాం
భారత్లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటైన హెటిరో హెల్త్కేర్ లిమిటెడ్ రొమ్ము క్యాన్సర్ రోగులకు శుభవార్త చెప్పింది. భారతీయులకు అధునాతన క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నంల�
రెండ్రోజులుగా విడిచిపెట్టకుండా పడుతున్న వర్షానికి గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ హాస్పిటల్లో సెల్లార్లోకి వరద నీరు చేరింది. గురువారం తెల్లారే సరికి సిబ్బంది �
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అందిస్తున్న నాసిరకం డైట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ దవాఖానల్లో నాణ్యత లేని డైట్ అందిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అ
ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖాన డైట్ కుంభకోణం తరహాలోనే నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో యథేచ్ఛగా డైట్ కుంభకోణం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికారుల కక్కుర్తిని ఆసరాగా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకు పోవడంతో దోమల వ్యాప్తి పెరిగి రోగాలు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణం అన�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, విషజ్వరాల పీడితులు పెరుగుతున్నారు. మూడు నెలలుగా సీజనల్ వ్యాధులు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్న�