Harish Rao | రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని పేర్కొన్నారు.
Harish Rao | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెడితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత
Harish Rao | పటాన్చెరులో మార్చి 11వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును మహిళలు ఆహ్వానించారు. నగరంలోని హరీశ్రావు కార్యాలయంలో పటాన్చెరు కార్�
హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ (Gunman Srinivas) మృతిచెందారు. సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు వద్ద అదుపుతప్పిన బైక
హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరే�
పటాన్చెరులో కాంగ్రెస్ శ్రేణులు వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ గురువారం పటాన్చెరులో కాంగ్రెస్ న�
అమీన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి విషయం తెలియగానే అర్ధాంతరంగా తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రెస్మీట్ పెట్టి క్యాంప్�
Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఎదురుదాడి చేస్తామని మరో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్కు స్ట్రాం
Congress | సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి (MLA Goodem Mahipal Reddy)సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతున్నది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్వేనెంబర్ 329 ఖాళీ జాగాల కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వారం రోజులుగా వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలుగా అధికారులు గుర్తించారు.
Drugs | పటాన్చెరు పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. కోటి విలువైన కిలో ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పటాన్చెరు, యాంటీ నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు.
అగ్రిమెంట్ ఒకరిది.. వ్యాపా రం మరొకది అన్నట్లుగా పటాన్చెరు మండల పరిషత్ వాణిజ్య సముదాయాల పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం నడిబొడ్డున జాతీయ రహదారిపై మం డల పరిషత్ ఆదాయాన్ని పెంచేందుకు రెం�