సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ వ్యాపారుల భూదాందాకు వాగులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులతో అంటకాగుతున్నట్లు ఆరోపణ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు ఏండ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు. రాజకీయ పలుకుబడి, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో పటాన్చెరు, అమీన్పూర్, రామ
GHMC | ప్రభుత్వం బార్లకు నోటిఫికేషన్ జారీ చేసిందని, అసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి సీ నవీన్చంద్ర, పటాన్చెరు ఎక్సైజ్ ఎస్హెచ్వో పరమేశ్వర్ గౌడ్లు కోరారు. జీహ�
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసి పాలన చేరువ చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక స్వరూపం దృష్ట్యా కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఏర్పాటు రెవెన్యూ పాలన ప్రజలక�
Palle Prakruthi Vanam | పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని ఆందించేందుకు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు అధ్వాన్నంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది
బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ చూసిన ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్బలంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది చల్లో వరంగల్ ఫ్లెక్సీలు తొలగించారని పటాన్చెరు బీఆ
Harish Rao | రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని పేర్కొన్నారు.
Harish Rao | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెడితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత
Harish Rao | పటాన్చెరులో మార్చి 11వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును మహిళలు ఆహ్వానించారు. నగరంలోని హరీశ్రావు కార్యాలయంలో పటాన్చెరు కార్�
హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ (Gunman Srinivas) మృతిచెందారు. సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు వద్ద అదుపుతప్పిన బైక
హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరే�
పటాన్చెరులో కాంగ్రెస్ శ్రేణులు వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ గురువారం పటాన్చెరులో కాంగ్రెస్ న�