పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై ఇద్దరు మంత్రులు, పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యే కన్నుపడింది. ఒక్కొక్కటి రూ.పది కోట్ల విలువ చేసే వంద ఎకరాలను హస్తగతం చేసు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) పటాన్చెరుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి(Sangareddy) సెంట్రల్ జైలుకి బయలుదేరగా పటాన్చెరు వద్దకు రాగేనే కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగత�
కాంగ్రెస్ మంత్రుల తీరుపై రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీలర్ల సమావేశా
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మొదట ఔటర్ రింగ్రోడ్డు సమీప పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తోంది
కార్యకర్తలు మా బలం అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇక్కడ మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
Harish Rao | ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయ�
రాజకీయ ఒత్తిడితోనే తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మ�
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంటిపై ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయ�
కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఐ ఆనంద్నగర్ కాలనీలో నూతనం గా నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘ
జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ 8, 15 పరిధిలోని లింగంపల్లి, పటాన్చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు శుక్రవారం �
నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్
సిద్దిపేట జిల్లాను రద్దు చేయడానికి కాంగ్రెస్ సర్కారు యత్నిస్తున్నదని, తన ప్రాణాన్ని పణంగా పెట్టయినా జిల్లా రద్దును అడ్డుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో�