నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్
సిద్దిపేట జిల్లాను రద్దు చేయడానికి కాంగ్రెస్ సర్కారు యత్నిస్తున్నదని, తన ప్రాణాన్ని పణంగా పెట్టయినా జిల్లా రద్దును అడ్డుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో�
KCR | అతిగా ప్రవర్తిస్తున్న కొంతమంది పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. మీరు అతిగా ప్రవరిస్తున్నారని తెల�
KCR | మోదీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ ఏం లాభం జరుగలేదని.. పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ గులాబీ దళపతి కేసీఆర్ విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలోకి కూడా
విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమైన పటాన్చెరు సీఐ లాలూనాయక్పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు ఎస్పీ రూపేశ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్ నగరం పటాన్చెరు సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..