సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రి హరీశ్రావు కృషితో రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
చార్మినార్ గోల్డ్ మునఖ్ఖా.. అబ్బో ఇదేదో కొత్త డిష్ అని లొట్టలేసుకుంటే మాత్రం కొంపలంటుకుపోతాయి. అవును మీరు విన్నది నిజమే. గంజాయి అమ్మే కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. గంజాయి అమ్మకాలు పెంచుకునేందుకు �
హరివరాసనం స్వామి విశ్వమోహనం.. శరణకీర్తనం.. స్వామి శక్తమానసం.. అంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మైత్రి మైదానంలో అయ్యప్ప మహాపడిపూజ ని
పటాన్చెరు 113 డివిజన్ పరిధిలోని బండ్లగూడ గ్రామంలో ఉన్న దోషం చెరువును కొందరు కబ్జా చేసేందుకకు ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాత్రి పూట లారీల్లో మట్టి తెచ్చి నింపుతున్నారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక
Patancheru | పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున
Sangareddy | పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా
సంగారెడ్డి : పటాన్చెరు పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని.. ఇక్కడ 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, డిస్పెన్సరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డ
Minister Harish rao | పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిదికాదన్నారు.