MLA Mahipal reddy | సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal reddy)కి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన కుర్ర సత్యనారాయణను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశ విశేషాలను మంత్రి కేటీఆర్ విలేకరులకు వివరిం�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి(35) అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరా�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) అనారోగ్యంతో చనిపోయారు.
ఆవర్తన ప్రభావంతో నగరంలో శనివారం సాయంత్రం పటాన్చెరు, ఆర్సీపురం, పాశమైలారం, బీహెచ్ఈఎల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. రాత్రి 8గంటల వరకు పటాన్చెరు, ఆర్సీపురంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపా�
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్నగర్ మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని�
తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని, తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం రోజు దగా పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కాంగ్రెస్పార్టీ పైశాచికత్వానికి నిదర్శనమని ర�
మనది.. ఆరోగ్య తెలంగాణ అని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పటాన్చెరు పట్టణంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన స్థలాన్ని ఆయన ఎమ్మెల్యే గ�
రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన�
చరిత్రలో నిలిచిపోయేలా పటాన్చెరులో ఒకేసారి సామూహిక వివాహాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లు అభివృద్ధికి కేరాఫ్గా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో మంత్రి హరీశ్రావు కృషితో రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు.