బతుకమ్మ, దసరా వరుస పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికులు ఇక్కట్లు తప్పడం లేదు. హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల నుంచి ఊళ్లకు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల రూ.2కోట్లతో ఆధునీకరించినప్పటికీ బస్టాండ్లో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న ఈ బస్టాండ్ �
జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. దీంతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, ప్రయా�
పటాన్చెరు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కష్టాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులతో హైదరాబాద్కు చెందిన వేలాది సిటీ బస్సులు ఈ బస్టాండ్ మీదు
ఒక ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో బస్సుల కొరతతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంత
పేరుకే జిల్లా కేంద్రం.. రాత్రి 9 దాటితే బస్సులు కరువు.. హైదరాబాద్ నుంచి నాగర్కర్నూల్కు రాత్రివేళల్లో చేసే ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ సమయంలో సర్వీసులు తక్కువగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర రా
సంక్రాంతి సంబురాలకు ప్రజలు సిద్ధమయ్యారు. కన్నతల్లి లాంటి సొంతూరులో పండుగ జరుపుకునేందుకు పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు. అన్ని దారులు పల్లెల వైపే కదులుతున్నాయి. ఆరురోజుల సెలవులు కలిసిరావడంతో క�
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించడంతో శనివారం స్వగ్రామాలకు చేరుకునేందుకు వచ్చిన వారితో
పదుల సంఖ్యలో ఉన్న విలీన గ్రామాల ప్రజలు దర్గా కాజీపేట రైల్వే గేట్ మీదుగానే నగరానికి వెళ్లాలి. ఇక్కడ గేట్ పడిందంటే ఒక్కోసారి అర గంటకు పైగా వేచి చూడాల్సిందే. నిత్యం వాహనాలను గేట్ కింది నుంచి వంచుతూ సర్కస�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ శనివారం కిక్కిరిసి పోయింది. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు నానాపాట్లు �
పండుగ పూట ప్రయాణం భారమైంది. సంక్రాంతి పండుగ కు సొంత ఊర్లు, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై ఆర్టీసీ భారం మోపుతున్నది. స్షెషల్ బస్సుల పేరిట పల్లెవెలుగు బస్సులకు పట్నం బోర్డులు తగిలించి అధిక చార్జీలు ముక�
మహబూబ్నగర్ రీజినల్ పరిధిలోని ప్రయాణికులకు ఆ ర్టీసీ సంస్థ శనివారం చుక్కలు చూపించింది. సం క్రాంతి పండగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ నుంచి సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం షేర్ఖాన్పల్లి వరకు రహదారి గుంతమయంగా మారింది. ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు అధ్వానంగా మారడం వల్ల వాహనదారులతోపాటు ప్రయాణిక�
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సులన్నీ శనివారం మహబూబ్నగర్ సమీపంలోని అమిస్తాపూర్లో జరిగిన సీఎం రేవంత్రెడ్డి రైతు పండుగకు వివిధ గ్రామాలనుంచి జనాన్ని తర�