మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పండుగకు వనపర్తి జిల్లా నుంచి రైతులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అందులో భాగంగా వనపర్తి డిపోలో 110 బస్సులు ఉండగా.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో పనులు నెలల తరబడి కొనసాగుతుండటంతో బస్టాండ్ ప్లాట్ఫామ్లను అధికార�
పండుగకు సొంతూళ్లకు చేరుకున్న ప్రజలకు తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ చుక్కలు చూపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడంలో రవాణా సంస్థ పూర్తిగా విఫలమైంది. బస్సులు రాక ప్రయాణికులు పొద్దంతా బస్టా
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీసీ పండుగ వేళల్లో వారికి చుక్కలు చూపిస్తున్నది. సాధారణంగా పండుగ వేళల్లో బస్సుల్లో రద్దీ సర్వసాధారణం. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్లక�
పండుగ పూట సొంతూళ్లకు వెళ్దామని బస్టాండ్కు వస్తే బస్సుల్లేక.. వచ్చినవి సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్లాట్ఫాం మీదకు వచ్చిన ప్రతి బస్సు క్షణాల్లో కిక్కిరిసిపోతోంది. దసరా రద్దీ నేపథ్యంలో ఈ నె�
దసరా పండుగ పూట సొంత గ్రామాలకు వేళ్లే వారు ప్రయాణానికి అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా అవి ప్రధాన రహదారులకు తప్ప గ్రామాలకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదిలేక ప�
ములుగు జిల్లాకేంద్రం సహా ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి పనులు, విధుల కోసం హనుమకొండకు వెళ్లడం సరే గానీ తిరిగి ఇంటికి చేరడం సగటు ప్రయాణికుడికి గగనమవుతోంది. సరిపడా బస్సుల్లేక హనుమకొండ బస్స్టేషన్లో గ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామం నుంచి ఘనపూర్, వెలిమెల వైపు వెళ్లే రహదారి గుం తలమయంగా మారింది. ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి ఘనపూర్, వెలిమెల, కొల్లూరు గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు అధ్�
ఒక వైపు బస్సు రాక కోసం పడిగాపులు కాస్తుండగా, మరోవైపు భానుడి భగభగలు వెంబడిస్తున్నాయి. ఎంత చికాకు పడినా.. చిర్రెత్తినా.. వెయిట్ చేయాల్సిందే..! బస్సు రాదు.. ఎండ తగ్గదు... రాని బస్సుల కోసం వేచి ఉండక తప్పదు. సాధారణ ప
సిర్పూర్(టీ)-కాగజ్నగర్ ప్రధాన రహదారిలోని వేంపల్లి గ్రామ సమీపంలోగల రైల్వే గేటు బుధవారం ఉదయం సాంకేతిక కారణాలతో మొరాయించింది. ఫలితంగా గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్స�
ఇంజిన్లో సాంకేతి క లోపంతో ఎక్స్ప్రెస్ రైళ్లు ఉప్పల్ రైల్వేస్టేషన్లో ఆదివారం రెండు గంటలకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా రు. కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సి న కాగజ్నగ
నగరంలో భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. బస్సులు సరైన సమయంలో రాకపోవడంతో వానలోనే తడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా యాప్ అగ్రిగేటర్స్ సేవలను �