Nagon Express | అసోం నుంచి తమిళనాడుకు బయలు దేరిన ఓ ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది.
Pranksters Splash Water On Train | రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ
Bus trapped | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్పాస్లో ఒక బస్సు చిక్కుకుంది.
రైలు బోగీలో నిప్పంటుకుందన్న వదంతి ముగ్గురు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. అగ్నిప్రమాద భయంతో ససారం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నుంచి బయటకు దూకిన ప్రయాణికుల్లో ముగ్గురు అదే సమయంలో పక్క పట్టాలపై వస్తున్న గ�
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను నడిపించాలని, నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని ప్రగతిశీల మహిళా సం ఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం డిపో ఎ�
హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి చుట్టుపక్కల డ్రైనేజీల నుంచి వచ్చిన వర్షపునీరు చేరి చెరువును తలపించిన బస్టాండ్ ఆవరణలో ఇంకా నీళ్లు అలాగే నిల్వ ఉండటంతో దు�
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరా
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర
టీఎస్ఆర్టీసీ నిర్ణయాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో జనాలు తక్కువగా ఉంటారనే ఉద్దేశంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్సులను ఆర్ధాంతరంగా రద్దు చేస్తుండడంతో గంటల తరబడి రోడ్లపై నిల