ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమాన టికెట్ల ధరలు రూ. 40,000కు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆక్షేపించిన
Actor Naresh | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్లు ఆలస్యమవడం, రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే హుస్నాబాద్ డిపోకు చెందిన దాదాపు అన్ని బస్సులను సీఎం స
buses collision in Tamil Nadu | ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విష�
Kaveri Travels | రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ఆగమాగమైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం దేవుడెరుగు.. కనీస మౌలిక వసతులు కల్పించడమే కష్టంగా మారింది. మెట్రో సంస్థ నిర్లక్ష్యంతో నిర్వహణ గాలికొదిలేసినట్లుగా మారింది
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్�
bus overturns in Jhansi | వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. అందులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు 30 మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్
భారీ వర్షాల కారణంగా రెండు రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేసి మానవతా సాయం చేసిన పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందిం�
Bus Catches Fire | ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. (Bus Catches Fire) అయితే డ్రైవర్ అలెర్ట్తో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
Kacheguda Railway Station | కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రైలు పట్టాలపై పడిపోతున్న ఆ ప్రయాణికుడిని గమనించిన తోటి ప్రయాణికులు, కానిస్టేబుల్స్.. అతన్ని ప్లాట్ఫామ్ప�
జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఓ బస్సు శనివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిలో ప్రయాణిస్తున్న 45 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
woman sprays pepper on passengers | లోకల్ ట్రైన్లో సీటు దొరకపోవడంతో ఒక మహిళ ఆగ్రహించింది. ప్రయాణికులపై కారం చల్లుతానని బెదిరించింది. ఒక మహిళ జోక్యంతో మరింత రెచ్చిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో పెప్పర్ చల్లింది. దీంతో కారం ఘా�