మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా... తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చ�
దసరాకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే అన్ని బస్సులూ పరిమితికి మించి ప్రయాణిస్తున్నాయి.
దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని రైల్వేశాఖ కాజీపేట జంక్షన్ మీదు గా పలు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సంట్రగంజీ- చర్లపల్లి, చర్లపల్లి- సంట్రగ
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో పెట్రోల్ బంకు సమీపంలో గ్రామస్తులే రోడ్డు మరమ్మతులు చేపట
నగర శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు ఉండటం లేదంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితే తప్ప శివా
ఒకవైపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు ప్రత్యేక రోజుల్లో అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి అందినకాడికి దోచుకుంటున్నది. ముఖ్యంగా పండుగ సందర్భంగా ఆర్టీసీలో పెరిగిన రద
Liquor Bottles In AC Duct | రైలులోని ఏసీ కోచ్లో కూలింగ్ లేదని ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది, టెక్నీషియన్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ఏసీ క్యాబిన్లలో దాచిన వందకుపైగా లిక్కర్ బాటిల్
రాఖీ పండగ సందర్భంగా మహిళలు ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున వినియోగించుకున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించినట్టు తెలిపింది.
రాఖీ పండుగ పేరిట ప్రత్యే క సర్వీసుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసింది. పండుగ ముగిసినా తిరుగు ప్రయాణం లో కూడా ప్రత్యేక బస్సుల పేరిట టికెట్ ధరలు బారీగా పెంచి ఆర్డీనరీ బస్సులకు స్పెషల్ �
Metro Rail | రాఖీ పండుగ వేళ ఢిల్లీ మెట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే లక్షల మంది ప్రయాణించారు. ఆగస్టు 8వ తేదీన 81,87,674 మంది ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ప్రకటిం