భారీ వర్షాల కారణంగా రెండు రైళ్లు నిలిచిపోగా.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేసి మానవతా సాయం చేసిన పోలీసులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందిం�
Bus Catches Fire | ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. (Bus Catches Fire) అయితే డ్రైవర్ అలెర్ట్తో అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
Kacheguda Railway Station | కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రైలు పట్టాలపై పడిపోతున్న ఆ ప్రయాణికుడిని గమనించిన తోటి ప్రయాణికులు, కానిస్టేబుల్స్.. అతన్ని ప్లాట్ఫామ్ప�
జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఓ బస్సు శనివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిలో ప్రయాణిస్తున్న 45 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
woman sprays pepper on passengers | లోకల్ ట్రైన్లో సీటు దొరకపోవడంతో ఒక మహిళ ఆగ్రహించింది. ప్రయాణికులపై కారం చల్లుతానని బెదిరించింది. ఒక మహిళ జోక్యంతో మరింత రెచ్చిపోయింది. ఆ కంపార్ట్మెంట్లో పెప్పర్ చల్లింది. దీంతో కారం ఘా�
మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా... తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చ�
దసరాకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే అన్ని బస్సులూ పరిమితికి మించి ప్రయాణిస్తున్నాయి.
దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని రైల్వేశాఖ కాజీపేట జంక్షన్ మీదు గా పలు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సంట్రగంజీ- చర్లపల్లి, చర్లపల్లి- సంట్రగ
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో పెట్రోల్ బంకు సమీపంలో గ్రామస్తులే రోడ్డు మరమ్మతులు చేపట
నగర శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు ఉండటం లేదంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితే తప్ప శివా