TGSRTC | గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ మరోసారి భారం మోపింది. టీ 24 టికెట్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.130 ఉన్న టికెట్ ధరను ఆదివారం నుంచి రూ. 150కి పెంచింది. ఒకేసారిగా 20 రూపాయల భారం ప్రయాణికుడిపై పడింది. అలాగే సీనియ�
Newark Airport : తాజాగా అమెరికాలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో జెట్ బ్లూ విమానయాన సంస్తకు చెందిన ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది.
Uttar Pradesh Tragedy | బస్సు ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం కిందకు దిగారు. వేగంగా వచ్చిన కంటైనర్ ఆ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 9 మంది గా�
App Drivers | యాప్ ఆధారిత డ్రైవింగ్ అంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. గమ్యం చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడోకు చెందిన కొందరు డ్రైవర్లు ఇష్టా�
train delay triggers protest | సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్కు చేరడానికి ప్యాసింజర్ రైలుకు రెండున్నర గంటల సమయం పట్టింది. మధ్యలో ఆ రైలు సిగ్నల్స్ వద్ద ఆరుసార్లు ఆగింది. ఈ నేపథ్యంలో రైల్వే కొత్తగా ఏర్పాటు చే�
Power Bank | విమానాల్లో ప్రయాణికులు పవర్ బ్యాంక్లు వాడటంపై నిషేధం విధిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనలు కఠినతరం చేసింది. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు.
Railway | భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ప్రయాణీకుల రాకపోకలతో స్టేషన్లన్నీ రద్దీగా కనిపిస్తాయి. పండుగలు, సెలవుల సమయంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అ�
ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమాన టికెట్ల ధరలు రూ. 40,000కు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆక్షేపించిన
Actor Naresh | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్లు ఆలస్యమవడం, రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే హుస్నాబాద్ డిపోకు చెందిన దాదాపు అన్ని బస్సులను సీఎం స