train delay triggers protest | సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్కు చేరడానికి ప్యాసింజర్ రైలుకు రెండున్నర గంటల సమయం పట్టింది. మధ్యలో ఆ రైలు సిగ్నల్స్ వద్ద ఆరుసార్లు ఆగింది. ఈ నేపథ్యంలో రైల్వే కొత్తగా ఏర్పాటు చే�
Power Bank | విమానాల్లో ప్రయాణికులు పవర్ బ్యాంక్లు వాడటంపై నిషేధం విధిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనలు కఠినతరం చేసింది. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు.
Railway | భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ప్రయాణీకుల రాకపోకలతో స్టేషన్లన్నీ రద్దీగా కనిపిస్తాయి. పండుగలు, సెలవుల సమయంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అ�
ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమాన టికెట్ల ధరలు రూ. 40,000కు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆక్షేపించిన
Actor Naresh | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్లు ఆలస్యమవడం, రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే హుస్నాబాద్ డిపోకు చెందిన దాదాపు అన్ని బస్సులను సీఎం స
buses collision in Tamil Nadu | ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విష�
Kaveri Travels | రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ఆగమాగమైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం దేవుడెరుగు.. కనీస మౌలిక వసతులు కల్పించడమే కష్టంగా మారింది. మెట్రో సంస్థ నిర్లక్ష్యంతో నిర్వహణ గాలికొదిలేసినట్లుగా మారింది
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్�