ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. ఇంత క్లిష్ట సమయంలోనూ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
Doulthabad Road | మాచిన్పల్లి నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం కురిసినప్పుడు గుం�
‘అన్నీ ఆధార్కార్డు టికెట్లేనా? డబ్బులేవి? కనీసం 60 శాతం క్యాష్ తీసుకురావాలన్న టార్గెట్లు మర్చిపోతే ఎట్లా? మళ్లీ ఇది రిపీట్ అయితే మెమోలు అందుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అంటూ డిపో మేనేజర్లు కండక్టర్లను
Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలే అందిస్తుంది. కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో సేవలు విస్తరించడంలో ప్రభుత్వం విఫలమైంది. �
passengers haul giant metal trunk to train | ఒక రైలు బోగి కిటికీకి పెద్ద పెట్టెను కొందరు ప్రయాణికులు కట్టారు. దానిని లోపల నుంచి గట్టిగా పట్టుకున్నారు. ఆ రైలు స్టేషన్ నుంచి కదిలిన వీడియోతో పాటు భారీ పెట్టెను రైలులోకి ఎక్కించేందుకు �
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్�
వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నా రు. ఇసుకేస్తే రాలనంత జనంత�
IndiGo Flight : బెంగళూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో పొగలు రావడంతో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని సురక్షితంగా దించివేశారు. ఈ ఘటన మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్టులో జరిగింది.
Ebola Virus | ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్రమత్త చర్యలో భాగంగా విజయవాడ ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.