విమానం గాలిలో ఉండగా ఆ వ్యక్తి అత్యవసర ద్వారం కవర్ను తొలగించేందుకు ప్రయత్నించాడు. గమనించిన విమాన సిబ్బంది వెంటనే కెప్టెన్ను అప్రమత్తం చేశారు. దీంతో ఆ ప్రయాణికుడ్ని హెచ్చరించారు.
టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిపై ఇద్దరు టీసీలు చేయి చేసుకున్నారు. పైబెర్తులో కూర్చున్న ఆ వ్యక్తిని కిందకు లాగి మరీ చితకొట్టారు. ముంబయి నుంచి జైనగర్ వెళ్తున్న రైల్లో దోలీ ర�
Indian Railways | రైల్వే స్టేషన్లలో అమ్మే తినుబండారాలు సాధారణ ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బయట వాటిని ఎమ్ఆర్పీ రేట్లకు అమ్మితే రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్లలో మాత్రం ఎమ్ఆర్పీ రేట్ల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంట
గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా
Mad Passenger | విమానంలో ఎక్కిన ఒక ప్యాసింజర్ రచ్చ రచ్చ చేశాడు. ఏదో విషయంలో గొడవకు దిగి షర్ట్ తీసేశాడు. బనియన్ మీద నిలబడి ఎయిర్హోస్టెస్లతో గొడవకు దిగాడు.
అతడి తీరుపై విమానంలోని మిగతా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు నిబంధనల మేరకు ఫ్లైట్ సిబ్బంది ఆ వ్యక్తిని ఒక సీటుకు కట్టేశారు.
ధర రూ.2.35 లక్షలు పుణె, జూలై 12: ఇటలీకి చెందిన వాహన ఉత్పత్తి సంస్థ పియాజియో సబ్సిడరీ సంస్థయైన పియాజియో వెహికల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్యాసింజర్ ఆటోను పరిచయం చేసింది. అపె ఎన్ఎక్స్టీ+ పేరుతో విడుదల చ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు పునరుద్ధరించబడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6:35 గంటల నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఆర్మ�
వాషింగ్టన్: విమానం నడుపుతున్న పైలట్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో ఎలాంటి శిక్షణ, అనుభవం లేకపోయినా ఒక ప్రయాణికుడు దానిని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. సి
యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటు�