వాషింగ్టన్: విమానం నడుపుతున్న పైలట్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో ఎలాంటి శిక్షణ, అనుభవం లేకపోయినా ఒక ప్రయాణికుడు దానిని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. సి
యూపీలోని దౌరాలా రైల్వేస్టేషన్ సమీపంలో సహరాన్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్లో శనివారం మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్మెంట్లతో పాటు రైలు ఇంజిన్కు కూడా మంటలు వ్యాప్తించాయి. దీంతో అవి మిగతా బోగీలకు అంటు�
వరంగల్ : సంగెం మండలం ఎల్గూరు రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 398/21 పోల్ వద్ద పని చేస్తున్న రైల్వే సిబ్బంది సాంబయ్య�
శంషాబాద్ రూరల్ : ఎయిర్పోర్టులో ఉద్యోగిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో దాడికి యత్నించిన ఘటన శంషాబాద్లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పంజాబ్ వెళ్తున్న సుబర్ణ పాండె అనే ప్రయ�
Passenger fell down: భూమి మీద నూకలు మిగిలి ఉంటే మనం ఎదురెళ్లినా చావు వెనుకడుగు వేస్తుందంటారు. కొన్ని అనూహ్య సంఘటనలు చూసినప్పుడు అది నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా ఓ రైల్వేస్టేషన్లో
హయత్నగర్ : ప్రయాణికుల సేవతోపాటు వారి భద్రతకు ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని మరొకసారి హయత్నగర్-1 డిపోకు చెందిన మహిళా కండక్టర్ శిల్ప నిరూపించింది. బుధవారం ఈ మేరకు డిపో మేనేజర్ రఘు �
ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధ